BigTV English

Train accident: తిరుపతి రైల్వే స్టేషన్‌లో టెన్షన్.. రెండు రైళ్లలో భారీ మంటలు

Train accident: తిరుపతి రైల్వే స్టేషన్‌లో టెన్షన్.. రెండు రైళ్లలో భారీ మంటలు

Train accident: తిరుపతిలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. భీమాస్ హోటల్ వెనుక భాగంలో రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రెండు రైళ్లలోని బోగీల నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. రెండు బోగీలలో మంటలు వ్యాపించాయి. ఆ పరిసర ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. అయితే ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ట్రాక్ మార్చుతున్న సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే రైల్వే సిబ్బంది అక్కడకు చేరుకుంది. వెంటనే మిగితా బోగీలను వేరు చేశారు.  మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రైలు అగ్నిప్రమాదం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


రాయలసీమ, ఇషార్ ఎక్స్‌ ప్రెస్ రైళ్లలో మంటలు చెలరేగినట్టు అధికారులు పేర్కొన్నారు. లూప్ లైన్ లో ఆగి ఉన్న రెండు రైళ్లలో అగ్నిప్రమాదం సంభవించినట్టు తెలిపారు. ఫైర్ సిబ్బంది రెండు బోగీలలో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నట్టు అధికారులు వివరించారు. ప్రయాణికులు ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదని పేర్కొన్నారు.

ALSO READ: APMSRB Recruitment: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఈ అర్హత ఉంటే చాలు

Related News

Mega DSC Utsav: 150 రోజుల్లో 15,941 మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి.. ఇక ప్రతి ఏటా టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్

Uppada: పవన్ భరోసా.. ఉప్పాడలో ఆందోళన విరమించిన మత్స్యకారులు

Tirumala Geo Tagging: తిరుమలలో భక్తుల భద్రతకు టీటీడీ వినూత్న ఆలోచన.. పిల్లలు, సీనియర్ సిటిజన్లకు జియో ట్యాగింగ్

Amaravati – Jagan: అమరావతి పై వైసీపీ వైఖరి చెప్పాల్సింది సజ్జల కాదు జగన్.. ఏపీ అసెంబ్లీ లో ఆసక్తికర ప్రస్తావన

Ontimitta Sri Rama Statue: ఒంటిమిట్టలో శ్రీ రాముడి 600 అడుగుల విగ్రహం

AP Assembly Session: సీఎంపై వైసీపీ ఎమ్మెల్సీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. మండలిలో రచ్చ రచ్చ

Cm Chandrababu: అసెంబ్లీకి ఎమ్మెల్యేలు డుమ్మా.. సీఎం చంద్రబాబు సీరియస్

Ayyanna vs Jagan: జగన్ రప్పా రప్పా కామెంట్స్.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం, ఆయన్ని చూసి నేర్చుకో

Big Stories

×