E-Paper
Advertisement

Tiruvuru : కేశినేని వర్గాల కొట్లాట.. పోలీస్ తలకు గాయం..

Tiruvuru : కేశినేని వర్గాల కొట్లాట.. పోలీస్ తలకు గాయం..
Advertisement

Tiruvuru : తిరువూరు టీడీపీ కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తిరువూరు టీడీపీ విసృతస్ధాయి సమావేశం రసాభసా మారింది. సమావేశం ప్రాంగణంలో కేశినేని నాని వర్గీయులు ఫ్లెక్సీలను చింపి, కుర్చీలు ధ్వంసం చేశారు. కేశినేని శివనాథ్, చిన్ని ఫోటోలున్న ప్లెక్సీలు చూడగానే నాని వర్గీయులు రెచ్చిపోయారు. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో తన వర్గీయులను కేశినేని శివనాథ్ వెనక్కి పిలిపించుకున్నారు. కేశినేని చిన్ని ఫొటో ఎందుకు వేశావంటూ టీడీపీ ఇంచార్జి శావల్ దత్ పైకి నాని వర్గీయులు దూసుకెళ్లారు. అడ్డుకోవడానికి వెళ్లిన పోలీసులపై దాడి చేయడంతో సీఐ తలకు బలమైన గాయాలయ్యాయి.

చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన బ్యానర్ పై కేశినేని నాని ఫొటో లేకపోవడంతో ఆయన వర్గం ఆందోళనకు దిగింది. ఈ నెల 7న చంద్రబాబు పర్యటనలో భాగంగా కేసినేని నాని చంద్రబాబు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించడానికి వచ్చారు. బ్యానర్ పై నాని ఫోటో లేదని నాని వర్గం ఆందోళన చేసింది. టీడీపీ కార్యాలయంలో నాని వర్గం ఘర్షణకు దిగింది. మా నాయకుడి ఫొటో పెట్టలేదని, బ్యానర్లను చించేశారరు. కుర్చీలను ధ్వంసం చేశారు.

Advertisement

Related News

నంద్యాలలో విద్యుత్ JE మిస్సింగ్ కలకలం.. తిరుపతి వెళ్తున్నానని చెప్పి ఎక్కడికెళ్లారు?

విమర్శలు పట్టించుకోను.. నా పని నేను చేసుకుపోతా! ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డికి మంత్రి నారాయణ కౌంటర్

తిరుమలలో ప్రైవేట్ వాహనాలపై TTD క్లారిటీ

పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్‌.. సీఎం సతీశన్ మనసులోని మాట

బిగ్ టీవీ ఎఫెక్ట్.. ముగ్గురు అధికారులపై వేటు, ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినికి గర్భం

డీఎస్సీ రచ్చపై నోరు విప్పిన జనసేన.. ఐదేళ్లలో మీరేం చేశారంటూ వైసీపీని ప్రశ్నించిన మంత్రి దుర్గేష్

బొత్సకు దెబ్బ మీద దెబ్బ.. బెల్లానకు విజయనగరం జిల్లా బాధ్యతలు, వైసీపీ హైకమాండ్ కీలక నిర్ణయం

ఆటోను ఢీ కొట్టిన లారీ.. స్పాట్ లో ముగ్గురు మృతి, విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Big Stories

Advertisement
×