BigTV English
Advertisement

TTD Chairman : ప్రక్షాళన మొదలైంది.. వాళ్లకు ఇక చోటు లేదు – బీఆర్ నాయుడు

TTD Chairman : ప్రక్షాళన మొదలైంది.. వాళ్లకు ఇక చోటు లేదు – బీఆర్ నాయుడు

TTD Chairman : 


⦿ టీటీడీలో ప్రక్షాళన మొదలైంది
⦿ నా ముందు చాలా సవాళ్లు ఉన్నాయి
⦿ శ్రీవాణి ట్రస్ట్ నిధులపై దర్యాప్తు చేస్తాం
⦿ అన్యమత ప్రచారం జరిగితే కఠిన చర్యలు
⦿ చైర్మన్‌గా ప్రమాణం తర్వాత బీఆర్ నాయుడు వ్యాఖ్యలు

తిరుమల, స్వేచ్ఛ: తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన మొదలైందని టీటీడీ నూతన చైర్మన్ బీఆర్ నాయుడు వ్యాఖ్యానించారు. బుధవారం తిరుమల నూతన పాలకమండలి కొలువు దీరింది. ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అన్నమయ్య భవనంలో నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘ సీఎం ఆదేశాలు మేరకు టీటీడీలో ఇప్పటికే ప్రక్షాళన మొదలైంది. తిరుమలలో అన్యమత ప్రచార నిర్వహణను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. అన్యమత ఉద్యోగులు కొనసాగింపుపై బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. నా ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. తిరుమల పవిత్రను కాపాడే విధంగా నిర్ణయాలు ఉంటాయి. శ్రీవాణి ట్రస్టు నిధుల మళ్లింపుపై సమగ్ర దర్యాప్తు చేస్తాం’ అని నాయుడు వెల్లడించారు.


Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×