BigTV English

Visakhapatnam : విశాఖలో ఉద్రిక్తత.. నాదెండ్ల మనోహర్ అరెస్ట్..

Visakhapatnam : విశాఖలో ఉద్రిక్తత.. నాదెండ్ల మనోహర్ అరెస్ట్..
Advertisement
janasena latest updates

Visakhapatnam news today(Breaking news in Andhra Pradesh):

విశాఖలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. టైకూన్ హోటల్ దగ్గర రహదారి మూసివేతకు నిరసనగా జనసేన మహాధర్నా చేపట్టింది. ఎంపీ MVV సత్యనారాయణకు వ్యక్తిగత లబ్ధి చేయడానికే ఈ రహదారి మూసివేశారని జనసేన ఆరోపిస్తోంది. ఎంపీకి చెందిన నిర్మాణాలకు వాస్తు దోషం తొలగించేందుకు రోడ్డు మూసివేశారని నాదెండ్ల మనోహర్ ఆరోపణలు చేశారు. జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్‌‌తో పాటు కార్యకర్తలు అక్కడకు చేరుకొని నిరసన చేపట్టారు.


సెక్షన్ 30 అమలులో ఉండటంతో.. జనసేన ధర్నాకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. ధర్నాకు దిగిన జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్‌తో పాటు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. నోవాటెల్ హోటల్ వద్ద జనసేన కార్యకర్తలతో పాటు నాదెండ్ల మనోహర్ నిరసన తెలిపారు. దీంతో పోలీసులు నాదెండ్ల మనోహర్‌ను అరెస్ట్ చేశారు.

Visakhapatnam news today


Related News

Nara Lokesh Tour: ఆస్ట్రేలియా పర్యటనలో మంత్రి లోకేశ్ బిజీబిజీ.. ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా భేటీలు

Heavy Rains In AP: బంగాళాఖాతంలో వాయుగుండం.. కోస్తా, రాయలసీమలో అతి భారీ వర్షాలు.. ఏపీ ప్రభుత్వం అలర్ట్

Inter Students: ఏపీలో ఇంటర్ స్టూడెంట్స్ ఎంజాయ్.. కలిసొచ్చిన అరమార్క్, పాతవారిని నో ఛాన్స్

CM Chandrababu Visit UAE: టార్గెట్ ఏపీకి పెట్టుబడులు.. దుబాయ్‌కి సీఎం చంద్రబాబు

Kandukuru Case: కందుకూరు హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. బాధితులకు పరిహారం ప్రకటించిన సీఎం

Nara Lokesh: ఏపీ – తమిళనాడు – కర్నాటక.. ట్రయాంగిల్ ఫైట్ లో మోదీని మెప్పించిన లోకేష్

Srisailam Karthika Masam: శివ భక్తులకు అలర్ట్.. శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు షురూ

AP Heavy Rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. రానున్న 5 రోజులు అతి భారీ వర్షాలు

Big Stories

×