BigTV English

Anantapur : అనంతపురంలో విషాదం.. విద్యుత్ షాక్ తో మహిళ మృతి..

Anantapur : అనంతపురంలో విషాదం.. విద్యుత్ షాక్ తో మహిళ మృతి..
Advertisement

Anantapur : విద్యుత్ షాక్ తో మహిళ మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లో కెళ్తే ఎర్రంపల్లి గ్రామనికి చెందిన గొల్ల శిల్ప (29) అనే మహిళ కొత్త ఇల్లు నిర్మిస్తున్నారు. ఆమె ఉదయాన్నేఇంటికి నీరు పెట్టేందుకు వెళ్లింది.


శిల్ప నీటి మోటార్ ను ఆన్ చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్ కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలికి భర్త , కుమారుడు, కుమార్తె ఉన్నారు. కళ్యాణదుర్గం పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు ఆరా తీసి విచారణ చేశారు.


Related News

CM Chandrababu Visit UAE: టార్గెట్ ఏపీకి పెట్టుబడులు.. దుబాయ్‌కి సీఎం చంద్రబాబు

Kandukuru Case: కందుకూరు హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. బాధితులకు పరిహారం ప్రకటించిన సీఎం

Nara Lokesh: ఏపీ – తమిళనాడు – కర్నాటక.. ట్రయాంగిల్ ఫైట్ లో మోదీని మెప్పించిన లోకేష్

Srisailam Karthika Masam: శివ భక్తులకు అలర్ట్.. శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు షురూ

AP Heavy Rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. రానున్న 5 రోజులు అతి భారీ వర్షాలు

Rain Alert: బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం.. ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు

Pawan Kalyan: పవన్ కల్యాణ్ కి కోపం తెప్పించిన డీఎస్పీ.. డీజీపీ వద్ద పంచాయితీ

Uttarandhra: ఆ ఒక్కటి పూర్తయితే ఉత్తరాంధ్రలో టీడీపీకి తిరుగుండదు

Big Stories

×