E-Paper
Advertisement

Visakhapatnam: విశాఖలో విషాదం.. ఆపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ప్రేమ జంట ఆత్మహత్య

Visakhapatnam: విశాఖలో  విషాదం.. ఆపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ప్రేమ జంట ఆత్మహత్య

Visakhapatnam: ప్రేమించి.. పెళ్లి చేసుకుని కలకాలం కలిసుందాం అనుకున్నారు. కానీ విధి పగబట్టింది. ఏం జరిగిందో ఏమ్మో తెలియదు ప్రేమజంట కఠిన నిర్ణయం తీసుకుంది. విశాఖ షీలానగర్ లో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. మృతులు అమలాపురానికి చెందిన పిల్లు దుర్గారావు, సాయి సుష్మితగా గుర్తించారు పోలీసులు. మృతుడు దుర్గారావు క్యాటరింగ్ నడుపుతుండగా.. సాయి సుష్మిక ఓ ప్రైవేటు కంపెనీలు సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది.

ఆరు నెలలుగా బినాయక్ క్లేవ్ అపార్ట్ మెంట్ లో అంటున్న దుర్గారావు దగ్గరికి సాయి సుష్మిత వచ్చి వెళ్లేదని స్థానికులు చెబుతున్నారు. అయితే ఆత్మహత్యకు ముందుకు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇంట్లో గాజు గ్లాస్, టీవీ రిమోర్ట్ పగిలిపోవడం గుర్తించారు. ఇక మృతుల కుటుంబాలకు సమాచారం అందించిన పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×