BigTV English

Visakhapatnam: విశాఖలో విషాదం.. ఆపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ప్రేమ జంట ఆత్మహత్య

Visakhapatnam: విశాఖలో  విషాదం.. ఆపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ప్రేమ జంట ఆత్మహత్య

Visakhapatnam: ప్రేమించి.. పెళ్లి చేసుకుని కలకాలం కలిసుందాం అనుకున్నారు. కానీ విధి పగబట్టింది. ఏం జరిగిందో ఏమ్మో తెలియదు ప్రేమజంట కఠిన నిర్ణయం తీసుకుంది. విశాఖ షీలానగర్ లో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. మృతులు అమలాపురానికి చెందిన పిల్లు దుర్గారావు, సాయి సుష్మితగా గుర్తించారు పోలీసులు. మృతుడు దుర్గారావు క్యాటరింగ్ నడుపుతుండగా.. సాయి సుష్మిక ఓ ప్రైవేటు కంపెనీలు సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది.


ఆరు నెలలుగా బినాయక్ క్లేవ్ అపార్ట్ మెంట్ లో అంటున్న దుర్గారావు దగ్గరికి సాయి సుష్మిత వచ్చి వెళ్లేదని స్థానికులు చెబుతున్నారు. అయితే ఆత్మహత్యకు ముందుకు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇంట్లో గాజు గ్లాస్, టీవీ రిమోర్ట్ పగిలిపోవడం గుర్తించారు. ఇక మృతుల కుటుంబాలకు సమాచారం అందించిన పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


Related News

AP Govt: విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. అతి తక్కువ వడ్డీకే విద్యా రుణాలు

Conaseema: కేశనపల్లిలో కొబ్బరి చెట్లు మాయం.. కారణం ఏమిటంటే?

Kakinada District: యముడు లీవ్‌లో ఉన్నాడు.. లారీ గుద్దినా బతికిపోయాడు, ఇదిగో వీడియో

Cough Syrup: ఆ కల్తీ దగ్గు మందు ఏపీలో సరఫరా కాలేదు.. మందుల నాణ్యతపై నిఘా: మంత్రి సత్యకుమార్

Nara Lokesh: ఏపీలోని ఈ నగరాల్లో ఇంజినీరింగ్ సెంటర్లు.. టాటా గ్రూప్ ఛైర్మన్‌తో మంత్రి లోకేశ్ కీలక భేటీ

AP: KGHలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన అనితా

AP Fake Liquor case: తంబళ్లపల్లి కల్తీ మద్యం కేసులో కీలక మలుపులు

CM Progress Report: సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్.. పేరిట ఇంటింటికి సీఎం భరోసా..

Big Stories

×