BigTV English

Visakhapatnam: విశాఖలో విషాదం.. ఆపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ప్రేమ జంట ఆత్మహత్య

Visakhapatnam: విశాఖలో  విషాదం.. ఆపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ప్రేమ జంట ఆత్మహత్య

Visakhapatnam: ప్రేమించి.. పెళ్లి చేసుకుని కలకాలం కలిసుందాం అనుకున్నారు. కానీ విధి పగబట్టింది. ఏం జరిగిందో ఏమ్మో తెలియదు ప్రేమజంట కఠిన నిర్ణయం తీసుకుంది. విశాఖ షీలానగర్ లో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. మృతులు అమలాపురానికి చెందిన పిల్లు దుర్గారావు, సాయి సుష్మితగా గుర్తించారు పోలీసులు. మృతుడు దుర్గారావు క్యాటరింగ్ నడుపుతుండగా.. సాయి సుష్మిక ఓ ప్రైవేటు కంపెనీలు సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది.


ఆరు నెలలుగా బినాయక్ క్లేవ్ అపార్ట్ మెంట్ లో అంటున్న దుర్గారావు దగ్గరికి సాయి సుష్మిత వచ్చి వెళ్లేదని స్థానికులు చెబుతున్నారు. అయితే ఆత్మహత్యకు ముందుకు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇంట్లో గాజు గ్లాస్, టీవీ రిమోర్ట్ పగిలిపోవడం గుర్తించారు. ఇక మృతుల కుటుంబాలకు సమాచారం అందించిన పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×