E-Paper
Advertisement

Visakhapatnam: విశాఖలో విషాదం.. ఆపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ప్రేమ జంట ఆత్మహత్య

Visakhapatnam: విశాఖలో  విషాదం.. ఆపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ప్రేమ జంట ఆత్మహత్య
Advertisement

Visakhapatnam: ప్రేమించి.. పెళ్లి చేసుకుని కలకాలం కలిసుందాం అనుకున్నారు. కానీ విధి పగబట్టింది. ఏం జరిగిందో ఏమ్మో తెలియదు ప్రేమజంట కఠిన నిర్ణయం తీసుకుంది. విశాఖ షీలానగర్ లో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. మృతులు అమలాపురానికి చెందిన పిల్లు దుర్గారావు, సాయి సుష్మితగా గుర్తించారు పోలీసులు. మృతుడు దుర్గారావు క్యాటరింగ్ నడుపుతుండగా.. సాయి సుష్మిక ఓ ప్రైవేటు కంపెనీలు సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది.

ఆరు నెలలుగా బినాయక్ క్లేవ్ అపార్ట్ మెంట్ లో అంటున్న దుర్గారావు దగ్గరికి సాయి సుష్మిత వచ్చి వెళ్లేదని స్థానికులు చెబుతున్నారు. అయితే ఆత్మహత్యకు ముందుకు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇంట్లో గాజు గ్లాస్, టీవీ రిమోర్ట్ పగిలిపోవడం గుర్తించారు. ఇక మృతుల కుటుంబాలకు సమాచారం అందించిన పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×