E-Paper
Advertisement
నీ బ్రతుకంతా అబద్ధాల పునాదే.. జగన్‌పై మంత్రి అచ్చన్నాయుడు ఫైర్!
విశాఖలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. ‘నో డ్రోన్ జోన్’గా బీచ్ రోడ్డు, నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

విశాఖలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. ‘నో డ్రోన్ జోన్’గా బీచ్ రోడ్డు, నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం విశాఖపట్నంలో పర్యటించారు. రాష్ట్రపతి ద్రౌపది ప్రత్యేక విమానంలో విశాఖలోని ఐఎన్ఎస్ (INS) డేగ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్ తో పాటు పలువురు ప్రముఖులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి రాష్ట్రపతి నేరుగా బీచ్ రోడ్డులో ఉన్న నోవాటెల్ హోటల్‌కు చేరుకున్నారు. ముఖ్య అతిథిగా హాజరు అనంతరం నగరంలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ) మొదటి […]

అమరావతిలో ప్రతిష్టాత్మక సీఐఐ గ్లోబల్ సెంటర్.. సీఎం సమీక్షలో కీలక నిర్ణయాలు ఇవే!
ఫోన్‌లో చిన్న బిర్యానీ గొడవ.. కట్ చేస్తే కొడుకు కళ్లెదుటే తల్లిదండ్రులు..
విశాఖలో తీవ్ర విషాదం.. దంపతుల అనుమానాస్పద మృతి!
సముద్ర గర్భంలో సైకిల్ సవారీ.. విశాఖలో అరుదైన సాహసం!
నెరవేరిన దశాబ్దాల నాటి కల.. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్.. నేటి నుంచి కార్యకలాపాలు మొదలు

నెరవేరిన దశాబ్దాల నాటి కల.. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్.. నేటి నుంచి కార్యకలాపాలు మొదలు

Visakhapatnam:  ఉత్తరాంధ్రవాసుల దశాబ్దాల నాటి కల నెరవేరింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు నేటి(జూన్ ఒకటి) నుంచి ప్రారంభమయ్యాయి. సిరిపురం జంక్షన్‌లో ఉన్న డెక్ భవనంలో దక్షిణ కోస్తా రైల్వే ఆఫీసును ఏర్పాటు చేశారు అధికారులు. అక్కడి నుంచి అధికారిక కార్యక్రమాలు మొదలయ్యాయి. దశాబ్దాల నాటి ఉత్తరాంధ్రవాసుల కల నెరవేరింది ఏపీవాసుల చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. జూన్ ఒకటి అనగా నేటి నుంచి దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ పట్టాల కెక్కింది. విశాఖపట్నం […]

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం వేళ.. విశాఖ ప్రజల్లో కొత్త టెన్షన్.. ఎందుకంటే?
విశాఖ సిటీలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ-బస్సు ఢీ.. స్పాట్ లో ముగ్గురు మృతి
కూటమిని విచ్ఛిన్నం చేయాలని చూస్తే ఖబర్దార్.. ముసుగు వీరులకు పి.వి.ఎన్. మాధవ్ హెచ్చరిక!
విశాఖ నుంచి ఢిల్లీకి స్పెషల్ రైళ్లు, దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం!
విశాఖ రైల్వేజోన్‌పై గెజిట్ నోటిఫికేషన్ జారీ, సీఎం చంద్రబాబు హర్షం, జూన్ ఒకటి నుంచి కార్యకలాపాలు‌

విశాఖ రైల్వేజోన్‌పై గెజిట్ నోటిఫికేషన్ జారీ, సీఎం చంద్రబాబు హర్షం, జూన్ ఒకటి నుంచి కార్యకలాపాలు‌

Visakhapatnam: ఎట్టకేలకు ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కోరిక సాకారం అయ్యింది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది కేంద్రప్రభుత్వం. జూన్‌ ఒకటి నుంచి విశాఖ కేంద్రంగా సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ కార్యకలాపాలు మొదలుకానున్నాయి. ఈ విషయాన్ని గెజిట్‌లో ప్రస్తావించింది. విశాఖ రైల్వేజోన్‌పై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం విశాఖ జోన్‌ పరిధిలోకి గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను చేర్చింది. ఇకపై దక్షిణ మధ్య రైల్వే-తూర్పు కోస్తా రైల్వే […]

ఏపీ పదో తరగతి ఫలితాల్లో సంచలనం.. 600కు 599 మార్కులు సాధించిన విశాఖ విద్యార్థి!
విశాఖ వైపు ప్రపంచం చూపు.. గూగుల్‌ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన, సీఎం చంద్రబాబు డ్రీమ్‌కు తొలి అడుగు
విశాఖలో కుప్పకూలిన  రైల్వే బ్రిడ్జ్..  ఏడుగురికి గాయాలు!

Big Stories

Advertisement
×