E-Paper
Advertisement

షేవింగ్ బ్లేడుతో.. భర్తను అతి దారుణంగా చంపిన భార్య!

షేవింగ్ బ్లేడుతో.. భర్తను అతి దారుణంగా చంపిన భార్య!
Advertisement

Wife Arrest: తిరుపతి జల్లా బుచ్చినాయుడు కండ్రికలో ఓ దారుణ గటన చోటుచేసుకుంది. భర్త గొంతును కోసి భార్య అతి దారుణంగా హత్య చేసింది. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిక మండలం నీర్పాకోట హరిజనవాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. భీమయ్య–రేవతి దంపతుల మధ్య చాలా కాలంగా కుటుంబ, ఆర్థిక కలహాలతో రోజు గొడవ జరిగేది.

గొంతును షేవింగ్ బ్లేడ్‌తో..

ఇటీవల “తల్లికి వందనం” పథకం డబ్బులు వచ్చిన తర్వాత వివాదం మరింత తీవ్రం అయింది. రేవతి, శ్రీకాళహస్తి మండలానికి చెందిన నాగరాజుతో కలిసి భర్తను హత్య చేసిందని అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితం రాత్రి నిద్రిస్తున్న భీమయ్య గొంతును షేవింగ్ బ్లేడ్‌తో కోసినట్లు ఆరోపణలు వచ్చాయి. అనంతరం గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి పరారయ్యాడని భార్య రేవతి నాటకం ఆడినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Also Read: రహస్యంగా ఫొటోలు తీయడం కుదరదు.. Apple Smart Glassesలో ఊహించని ట్విస్ట్!

పోలీసుల విచారణలో..

భీమయ్య తల్లిదండ్రులకు అనుమానం రావడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం పోలీసులు భర్త రేవతిని విచారించారు. విచారణలో రేవతి నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. రేవతి, నాగరాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement

రహస్యంగా ఫొటోలు తీయడం కుదరదు.. Apple Smart Glassesలో ఊహించని ట్విస్ట్!

Related News

సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. అశోక్, వెంకటరాజు కస్టడీపై కోర్టు ఏం చెప్పిందంటే?

టీడీపీ పార్టీలో చేరాక తొలిసారి స్పందించిన చిన్న శ్రీను.. ఏమన్నారంటే?

బడికి పంపితే బానిస పనులా.. పిఠాపురం స్కూల్లో విద్యార్థులతో వెట్టిచాకిరీ కలకలం

బోరున ఏడ్చిన బొత్స సత్యనారాయణ.. ఈ సారి ఎందుకంటే?

ప్రజాస్వామ్యం ఖూనీ.. స్కామ్‌ల వల్ల ‘కాక్రోచ్లు’ పుట్టుకొస్తారు-మాజీ సీఎం జగన్

మంటల్లో ట్రావెల్ బస్సు.. స్పాట్‌లో 19 మంది, తిరుపతి జిల్లాలో ఘటన

బీసీల విషయంలో టీడీపీ భారీ స్కెచ్.. 80 కులాలపై పల్లా కీలక ప్రకటన!

చంద్రబాబును అరెస్ట్ చేసి మూడేళ్లు.. లోకేశ్ ఏమన్నారంటే?

Big Stories

Advertisement
×