E-Paper
Advertisement

షేవింగ్ బ్లేడుతో.. భర్తను అతి దారుణంగా చంపిన భార్య!

షేవింగ్ బ్లేడుతో.. భర్తను అతి దారుణంగా చంపిన భార్య!
Advertisement

Wife Arrest: తిరుపతి జల్లా బుచ్చినాయుడు కండ్రికలో ఓ దారుణ గటన చోటుచేసుకుంది. భర్త గొంతును కోసి భార్య అతి దారుణంగా హత్య చేసింది. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిక మండలం నీర్పాకోట హరిజనవాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. భీమయ్య–రేవతి దంపతుల మధ్య చాలా కాలంగా కుటుంబ, ఆర్థిక కలహాలతో రోజు గొడవ జరిగేది.

గొంతును షేవింగ్ బ్లేడ్‌తో..

ఇటీవల “తల్లికి వందనం” పథకం డబ్బులు వచ్చిన తర్వాత వివాదం మరింత తీవ్రం అయింది. రేవతి, శ్రీకాళహస్తి మండలానికి చెందిన నాగరాజుతో కలిసి భర్తను హత్య చేసిందని అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితం రాత్రి నిద్రిస్తున్న భీమయ్య గొంతును షేవింగ్ బ్లేడ్‌తో కోసినట్లు ఆరోపణలు వచ్చాయి. అనంతరం గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి పరారయ్యాడని భార్య రేవతి నాటకం ఆడినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Also Read: రహస్యంగా ఫొటోలు తీయడం కుదరదు.. Apple Smart Glassesలో ఊహించని ట్విస్ట్!

పోలీసుల విచారణలో..

భీమయ్య తల్లిదండ్రులకు అనుమానం రావడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం పోలీసులు భర్త రేవతిని విచారించారు. విచారణలో రేవతి నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. రేవతి, నాగరాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement

రహస్యంగా ఫొటోలు తీయడం కుదరదు.. Apple Smart Glassesలో ఊహించని ట్విస్ట్!

Related News

బొండా ఉమకు షోకాజ్ నోటీస్.. చంద్రబాబుపై అంబటి సంచలన కామెంట్స్!

డీఎస్సీపై అసత్యాలు చెప్తే ఊరుకోం.. బొత్స వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి కొండపల్లి!

శివానీ మృతిపై.. ఎమోషనల్ అయిన సీఎం చంద్రబాబు!

కడపల్లి రహదారిపై కంటైనర్ బీభత్సం.. ముగ్గురు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు!

విద్యార్థుల ఆందోళనలకు మద్దతు.. విజయవాడ ఎంపీ కూతురు పోస్టులు, రాజకీయ వర్గాల్లో చర్చ

జోగి రమేశ్ ఫ్యామిలీపై కోడలు సంచలన ఆరోపణలు.. నాలుగు పేజీలతో పోలీసులకు ఫిర్యాదు, నోటీసులు ఇచ్చే ఛాన్స్?

విద్యార్థులకు పండగే పండగ.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు సెలవులు, ఇదిగో లిస్టు

Big Stories

Advertisement
×