BigTV English
Advertisement

Magunta Sreenivasulu Reddy : టీడీపీలో చేరిన వైసీపీ ఎంపీ.. సైకిలెక్కిన కీలక నేతలు..

Magunta Sreenivasulu Reddy : టీడీపీలో చేరిన వైసీపీ ఎంపీ.. సైకిలెక్కిన కీలక నేతలు..

 


Magunta Sreenivasulu Reddy

Magunta Sreenivasulu Reddy Joined In TDP: ఒకవైపు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మరోవైపు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఎమ్మెల్యే , ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. ఇంకోవైపు వలసల పర్వం కొనసాగుతోంది. ఒంగోలు సిట్టింగ్ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీలో చేరారు. ఆయన కుమారుడు రాఘవరెడ్డి కూడా పసుపు కండువా కప్పుకున్నారు.


మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి మాగుంట శ్రీనివాసులరెడ్డి, తన కుమారుడు రాఘవరెడ్డితో కలిసి వచ్చారు. ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ కండువా కప్పి తండ్రీకొడుకులను ఆహ్వానించారు. మాగుంట రాకతో ప్రకాశం జిల్లాలో టీడీపీకి బలం పెరుగుతుందనే అంచనాలున్నాయి.

Also Read : వైసీపీ అభ్యర్థుల తుది జాబితా ప్రకటించిన సీఎం జగన్.. ఫుల్ లిస్ట్ ఇదే..

మాగుంట ఫ్యామిలీతోపాటు మరికొందరు కీలక నేతలు సైకిల్ ఎక్కారు. కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి టీడీపీలో చేరారు. అలాగే అద్దంకి చెందిన వైసీపీ నేతలు బాచిన కృష్ణ చైతన్య, గరటయ్య పసుపు కండువాలు కప్పుకున్నారు. వీరంతా చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలోకి వచ్చారు.

Tags

Related News

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబును కలవనున్న శ్రీచరణి

AP Liquor: నకిలీ మద్యం కేసులో 11 మంది నిందితుల రిమాండ్ పొడిగింపు..

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Gudivada Amarnath: కక్ష సాధింపు కూటమి ప్రభుత్వానికి అలవాటు.. వైసీపీ నేతలే లక్ష్యంగా అరెస్టులు: గుడివాడ అమర్నాథ్

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Big Stories

×