E-Paper
Advertisement

Srikanth Akarapu

Senior Sub Editor Srikanthvarma1201@gmail.com

శ్రీకాంత్‌కు జర్నలిజంలో ఏడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. గతంలో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందారు. అనంతరం సిటీవిజన్ (జీ న్యూస్), దిశ వెబ్ సైట్, వే2న్యూస్ యాప్‌లో పని చేశారు. ప్రస్తుతం బిగ్ టీవీ వెబ్ సైట్‌లో పొలిటికల్, వైరల్, జాబ్స్, ఎడ్యుకేషనల్ వార్తలు రాస్తున్నారు.

జబర్దస్త్‌లో నాగబాబు రీ ఎంట్రీ.. ఇక మంత్రి పదవి అందని ద్రాక్షేనా…?
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. విజయ సాయిరెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు
రైతు భరోసా..? పంటల బోనసా..? రైతులకు ఏదో ఒక క్లారిటీ ఇవ్వండి: గుత్తా సుఖేందర్ రెడ్డి
బిక్షం వేసినట్లు 15 లక్షలు ఇవ్వడం ఏంటి..? శంకర్ కుటుంబానికి న్యాయం జరగాలి, బండి సంజయ్ ఆగ్రహం

బిక్షం వేసినట్లు 15 లక్షలు ఇవ్వడం ఏంటి..? శంకర్ కుటుంబానికి న్యాయం జరగాలి, బండి సంజయ్ ఆగ్రహం

గత కొన్ని రోజులుగా ఉత్కంఠ రేకెత్తించిన ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ అంత్యక్రియల వ్యవహారం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. కుటుంబ సభ్యులు అంత్యక్రియలను తమ సొంత గ్రామమైన ముత్తోజిపేటలో నిర్వహించేందుకు అంగీకరించడంతో ఉద్రిక్తత సడలింది. అంతకుముందు పోలీసులు.. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో బాధితుడి కుటుంబ సభ్యులను మాట్లాడించారు. ఈ చర్చల అనంతరం బండి సంజయ్ సహా బీజేపీ శ్రేణులు ముత్తోజిపేట నుండి వెనుదిరిగాయి. ఈ సందర్భంగా బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు […]

రేవంత్ సర్కార్ భారీ గుడ్ న్యూస్.. త్వరలోనే 2500 పోస్టులకు నోటిఫికేషన్
డ్రైవర్ శంకర్ గౌడ్‌ది ప్రభుత్వ హత్యే.. రూ.కోటి పరిహారం ఇవ్వాలి, కేటీఆర్ సంచలన ఆరోపణలు

డ్రైవర్ శంకర్ గౌడ్‌ది ప్రభుత్వ హత్యే.. రూ.కోటి పరిహారం ఇవ్వాలి, కేటీఆర్ సంచలన ఆరోపణలు

వరంగల్ జిల్లా నర్సంపేటలో చోటుచేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మరణం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శంకర్ గౌడ్ మృతిని కేవలం ఆత్మహత్యగా పరిగణించలేమని.. ఇది ముమ్మాటికీ రేవంత్ సర్కార్ చేసిన హత్యేనని ఆయన ఆరోపించారు. గత రెండున్నరేళ్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికులకు చేస్తున్న అన్యాయం.. తీరని ద్రోహం కారణంగానే మనస్తాపం చెంది శంకర్ గౌడ్ బలవన్మరణానికి పాల్పడ్డారని కేటీఆర్ […]

బలిదానాలు వద్దు.. పోరాడి సాధిద్దాం, ఆర్టీసీ సమ్మెకు మద్దతు ప్రకటించిన జనసేన
ఆటో డ్రైవర్ నిజాయితీ.. రూ.9 లక్షల విలువైన బంగారం పోలీసులకు అప్పగింత
బలిదానాల కోసం కాదు తెలంగాణ సాధించుకున్నది.. ఆర్టీసీ కార్మికులకు విజయశాంతి పిలుపు

బలిదానాల కోసం కాదు తెలంగాణ సాధించుకున్నది.. ఆర్టీసీ కార్మికులకు విజయశాంతి పిలుపు

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై సీనియర్ నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి (రాములమ్మ) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడటం అత్యంత బాధాకరమని ఆమె పేర్కొన్నారు. గురువారం తన సోషల్ మీడియా ఖాతాల వేదికగా ఒక ప్రకటన విడుదల చేస్తూ కార్మిక లోకానికి పలు విజ్ఞప్తులు చేశారు. తెలంగాణ అమరవీరులు తమ పోరాటాలతో రాష్ట్రాన్ని సాధించుకున్నది తిరిగి సమస్యల కోసం ఆత్మబలిదానాలు చేయడానికి కాదని విజయశాంతి గుర్తుచేశారు. కార్మిక సోదరులు […]

ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందవద్దు.. కేబినెట్ భేటీలో మంత్రి పొంగులేటి భరోసా

ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందవద్దు.. కేబినెట్ భేటీలో మంత్రి పొంగులేటి భరోసా

ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందవద్దు.. కేబినెట్ భేటీలో మంత్రి పొంగులేటి భరోసా రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతున్న సమయంలోనే నర్సంపేట, నల్గొండ ప్రాంతాల్లో చోటుచేసుకున్న దురదృష్టకర ఘటనల పట్ల మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున సంతాపం ప్రకటించారు. కార్మికులు ఎవరూ కూడా క్షణిక ఆవేశానికి లోనుకావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కార్మికుల సంక్షేమం పట్ల సానుకూల దృక్పథంతో ఉందని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను […]

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ పరిస్థితి విషమం.. 70శాతంకు పైగా కాలిన గాయాలు, హైదరాబాద్‌కు తరలింపు

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ పరిస్థితి విషమం.. 70శాతంకు పైగా కాలిన గాయాలు, హైదరాబాద్‌కు తరలింపు

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యాయత్నాలు కలకలం రేపుతున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు డ్రైవర్లు బలవన్మరణానికి ప్రయత్నించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంలో జరుగుతున్న జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నర్సంపేట డిపో డ్రైవర్‌ కోలా శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రభుత్వం తన హామీలను నెరవేర్చడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ గురువారం నర్సంపేట బస్టాండ్ ఎదుట ఆయన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఈ ఘటనలో శంకర్ గౌడ్ శరీరం […]

డ్రైవర్ సూసైడ్ అటెంప్ట్.. ఆరు రోజులపాటు కార్యాచరణ ప్రకటించిన జేఏసీ
సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. కాళేశ్వరం తీర్పుపై సుప్రీంకు వెళ్లాలని కేబినెట్ తీర్మానం

సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. కాళేశ్వరం తీర్పుపై సుప్రీంకు వెళ్లాలని కేబినెట్ తీర్మానం

తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరుపుతున్న పీసీ ఘోష్ కమిషన్ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించారు. హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం ఒక స్పష్టతకు వచ్చింది. ఈ విచారణ ప్రక్రియకు ఆటంకం కలగకుండా ఉండేందుకు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించింది. న్యాయపరమైన చిక్కులను అధిగమించేందుకు ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయనుంది. ముఖ్యమంత్రి […]

ప్రతిపక్షంలో ఒక మాట.. అధికారంలో మరో మాట వద్దు, ఆర్టీసీ సమ్మెపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆర్టీసీ సమ్మె.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న బస్సు డ్రైవర్, వరంగల్ జిల్లాలో ఘటన

ఆర్టీసీ సమ్మె.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న బస్సు డ్రైవర్, వరంగల్ జిల్లాలో ఘటన

వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద గురువారం నాడు పెను ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ మొండివైఖరి, పోలీసుల అణచివేత ధోరణిని నిరసిస్తూ శంకర్ గౌడ్ అనే డ్రైవర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పుంటించుకున్నాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా డిపో పరిసరాలు రణరంగంగా మారాయి. సమ్మెలో భాగంగా ఉదయం నుండి కార్మికులు డిపో ముందు శాంతియుతంగా ధర్నా నిర్వహించేందుకు ప్రయత్నించారు. పోలీసులు భారీగా మోహరించి కార్మికులను అడ్డుకున్నారు. తమ నిరసనను తెలిపే […]

Big Stories

×