E-Paper
Advertisement

Srikanth Akarapu

Senior Sub Editor Srikanthvarma1201@gmail.com

శ్రీకాంత్‌కు జర్నలిజంలో ఏడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. గతంలో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందారు. అనంతరం సిటీవిజన్ (జీ న్యూస్), దిశ వెబ్ సైట్, వే2న్యూస్ యాప్‌లో పని చేశారు. ప్రస్తుతం బిగ్ టీవీ వెబ్ సైట్‌లో పొలిటికల్, వైరల్, జాబ్స్, ఎడ్యుకేషనల్ వార్తలు రాస్తున్నారు.

రూ.కోట్ల కుంభకోణం.. బాధితులకు అండగా ఉంటా, మంగ్లీ ఆవేదన
ట్రంప్ నోటిదూల.. ఎందుకింత అహంకారం.. భారత్ ఓ నరకమంటూ సంచలన పోస్ట్
హిమాచల్ ప్రదేశ్‌లో ఆర్థిక సంక్షోభం.. రూ.లక్షల కోట్ల అప్పులు, జీతాల్లో భారీ కోత
తమిళనాడు పర్యటన కోసం ప్రధాని తన స్కిన్ టోన్ మార్చుకున్నారా?
ఘోష్ కమిషన్ నివేదికపై న్యాయపోరాటం.. అభిషేక్ సింఘ్వీతో మంత్రి ఉత్తమ్ కీలక భేటీ
హైదరాబాద్‌లో ఘోరం.. RS.17CR విలువైన డ్రగ్స్ సీజ్, నిందితుల అరెస్ట్
రూ.1,20,000 జీతంలో జాబ్స్.. ఈ వయస్సు మించరాదు, జస్ట్ ఇంటర్వూతోనే ఉద్యోగం బ్రో
రూ.148  కోట్లతో అప్రోచ్ రోడ్ల నిర్మాణం.. కేబినేట్ సబ్ కమిటీ ఆమోదం
ఆర్టీసీ సమ్మె ఉధృతం.. రెండో రోజు కార్యాచరణ ప్రకటించిన జేఏసీ
డిప్లొమా, డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలు.. మంచి వేతనం, పూర్తి వివరాలివే
సుప్రీంకోర్టులో ఊరట లభించేనా? ఓటుకు నోటు కేసుపై సర్వత్రా ఉత్కంఠ
కాళేశ్వరం వైఫల్యంపై వెనక్కి తగ్గేదేలే.. అవినీతి లెక్కలు తేలుస్తాం, మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

కాళేశ్వరం వైఫల్యంపై వెనక్కి తగ్గేదేలే.. అవినీతి లెక్కలు తేలుస్తాం, మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై ప్రభుత్వం వేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. విచారణ కమిషన్ ఏర్పాటును సవాలు చేస్తూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేయడం ప్రజాస్వామ్య విజయమని ఆయన అభివర్ణించారు. సెక్షన్ 8B కింద నోటీసులు ఇవ్వలేదన్న సాంకేతిక కారణాన్ని కోర్టు ప్రస్తావించిందే తప్ప కమిషన్ ఏర్పాటును తప్పుబట్టలేదని స్పష్టం చేశారు. కమిషన్ నియామకాన్ని న్యాయస్థానం […]

మేడిగడ్డపై హైకోర్టు తీర్పు రేవంత్ ప్రభుత్వానికి చెంపపెట్టు.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

మేడిగడ్డపై హైకోర్టు తీర్పు రేవంత్ ప్రభుత్వానికి చెంపపెట్టు.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లి రాజకీయ లబ్ధి పొందాలన్న దురుద్దేశంతో కాంగ్రెస్ చేస్తున్న కుట్రలకు హైకోర్టు తీర్పుతో అడ్డుకట్ట పడిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రాథమిక హక్కులను సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక చెల్లదని న్యాయస్థానం స్పష్టం చేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద దెబ్బ అని పేర్కొన్నారు. ఎన్నికల ముందు నుండి గడచిన రెండేళ్లుగా అక్రమ కేసులు బనాయిస్తూ లీకులతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా […]

వేగంగా ధాన్యం సేకరణ.. రైతు ముంగిటకే కొనుగోలు వ్యవస్థ, స్టీఫెన్ రవీంద్ర పరిశీలన
జర్మనీ గురుద్వారాలో దారుణం.. కత్తులతో బీభత్సం, 11 మందికి తీవ్ర గాయాలు

Big Stories

×