E-Paper
Advertisement

Srikanth Akarapu

Senior Sub Editor Srikanthvarma1201@gmail.com

శ్రీకాంత్‌కు జర్నలిజంలో ఏడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. గతంలో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందారు. అనంతరం సిటీవిజన్ (జీ న్యూస్), దిశ వెబ్ సైట్, వే2న్యూస్ యాప్‌లో పని చేశారు. ప్రస్తుతం బిగ్ టీవీ వెబ్ సైట్‌లో పొలిటికల్, వైరల్, జాబ్స్, ఎడ్యుకేషనల్ వార్తలు రాస్తున్నారు.

సీఎం రేవంత్, కేసీఆర్.. ఇద్దిరికీ లాగుల మీదే ప్రేమ, ఎంపీ అర్వింద్ సెటైర్లు మామూలుగా లేవుగా..!

సీఎం రేవంత్, కేసీఆర్.. ఇద్దిరికీ లాగుల మీదే ప్రేమ, ఎంపీ అర్వింద్ సెటైర్లు మామూలుగా లేవుగా..!

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ రాజకీయ ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య సాగుతున్న మాటల యుద్ధంపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరూ లాగుల గురించే మాట్లాడుతున్నారని.. వారిద్దరికీ వాటిపైనే ఎక్కువ ప్రేమ ఉన్నట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులపై ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయి అన్నదాతలు ఆవేదన చెందుతున్నారని ఆరోపించారు. రైతు […]

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఆఫీసర్ జాబ్స్,  బీటెక్ పాసైతే చాలు!
రాష్ట్రాన్ని లూటీ చేసిందే కేసీఆర్.. ఇప్పుడేమో పెద్దపెద్ద మాటలు, రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం
కేసీఆర్‌ స్పీచ్‌కు వచ్చిన వ్యూస్ 36 లక్షలు.. అదే సీఎం రేవంత్‌కు 4 లక్షలు, హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
నిరద్యోగులకు పండగలాంటి న్యూస్.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో భారీగా ఉద్యోగాలు
నిరుద్యోగులకు సువర్ణవకాశం.. 827 కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు
ఆర్టీసీ సమ్మెపై వీడిన డెడ్ లాక్.. సమస్యల పరిష్కారానికి IAS కమిటీ ఏర్పాటు

ఆర్టీసీ సమ్మెపై వీడిన డెడ్ లాక్.. సమస్యల పరిష్కారానికి IAS కమిటీ ఏర్పాటు

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సమ్మె పిలుపు నేపథ్యంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ చర్చల ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఆర్టీసీ జేఏసీ నేతలను ఉన్నతాధికారులు చర్చలకు ఆహ్వానించారు. కార్మికుల డిమాండ్లను క్షుణ్ణంగా పరిశీలించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సచివాలయంలో అన్ని యూనియన్ల నాయకులతో సమావేశమై వారి సమస్యలను విననుంది. మంత్రి పొన్నం ఏమన్నారంటే.. […]

కాళేశ్వరం విచారణపై కేంద్రం డ్రామాలు.. 24 గంటల హామీ ఏమైంది?, బండి సంజయ్‌పై ఎంపీ చామల ఫైర్
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్, జూన్ 1 నాటికి ప్రక్రియ పూర్తి!
లోకేష్‌కు అమ్మమ్మ నేను.. ఏ రోజు నాకు హ్యాపీ బర్త్ డే చెప్పలేదు: లక్ష్మీ పార్వతి

లోకేష్‌కు అమ్మమ్మ నేను.. ఏ రోజు నాకు హ్యాపీ బర్త్ డే చెప్పలేదు: లక్ష్మీ పార్వతి

సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేళ లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి లోకేశ్‌ లక్ష్యంగా ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. నారా కుటుంబ చరిత్ర మొత్తం మోసాలతో నిండిపోయిందని ఆరోపించారు. కన్నతండ్రి ఎన్టీఆర్‌ను చెప్పులతో కొట్టి అవమానిస్తుంటే భువనేశ్వరి ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. తన భర్తకు జరిగిన అవమానంపై ఆమె ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. లోకేశ్‌ రాజకీయ స్థాయిపై లక్ష్మీపార్వతి మండిపడ్డారు. జగన్ ముందు లోకేశ్‌ ఎందుకు పనికిరారని ఎద్దేవా […]

కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తా.. రెండోసారి మాదే ప్రభుత్వం, సీఎం రేవంత్ శపథం

కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తా.. రెండోసారి మాదే ప్రభుత్వం, సీఎం రేవంత్ శపథం

తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల కుటుంబాన్ని రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ క్షమించరని, ఆ కుటుంబాన్ని మళ్లీ అధికార పీఠం దక్కకుండా చేస్తానని రేవంత్ రెడ్డి శపథం చేశారు. రాబోయే ఎన్నికల ఫలితాలపై ఆయన స్పష్టమైన సవాల్ […]

రైతులకు రేవంత్ సర్కార్ భరోసా.. రూ. 5,563 కోట్లు రైతు భరోసా విడుదల
కాళేశ్వరం కేసీఆర్ చేసిన భారీ పాపం.. అందుకోసమే హరీష్ రావు ఢిల్లీకి..! సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

కాళేశ్వరం కేసీఆర్ చేసిన భారీ పాపం.. అందుకోసమే హరీష్ రావు ఢిల్లీకి..! సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన అనంతరం ఆయన సాంకేతిక సంస్థలు, ఇరిగేషన్ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ తీరును ఎండగడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పక్కనపెట్టి ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసమే కేసీఆర్ కొత్త డిజైన్లకు శ్రీకారం చుట్టారని విమర్శించారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే […]

ఏపీకి కేంద్రం భారీ గుడ్ న్యూస్.. రూ.1805 కోట్ల ఉపాధి హామీ నిధులు విడుదల
ఆంధ్రప్రదేశ్ ఆయుష్ విభాగంలో ఉద్యోగాలు.. జీతం రూ.80,910.. క్వాలిఫికేషన్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ఆయుష్ విభాగంలో ఉద్యోగాలు.. జీతం రూ.80,910.. క్వాలిఫికేషన్ ఇదే

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు (APMSRB) నిరుద్యోగ నిపుణులకు శుభవార్త అందించింది. ఆయుష్ విభాగంలో ఖాళీగా ఉన్న టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయుర్వేద, హోమియోపతి కళాశాలల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఈ మేరకు బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేస్తూ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ […]

Big Stories

×