E-Paper
Advertisement

Srikanth Akarapu

Senior Sub Editor Srikanthvarma1201@gmail.com

శ్రీకాంత్‌కు జర్నలిజంలో ఏడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. గతంలో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందారు. అనంతరం సిటీవిజన్ (జీ న్యూస్), దిశ వెబ్ సైట్, వే2న్యూస్ యాప్‌లో పని చేశారు. ప్రస్తుతం బిగ్ టీవీ వెబ్ సైట్‌లో పొలిటికల్, వైరల్, జాబ్స్, ఎడ్యుకేషనల్ వార్తలు రాస్తున్నారు.

హైదరాబాద్‌లో భారీ వేప్ రాకెట్ దందా.. రూ.34 లక్షల విలువైన 999 ఎలక్ట్రానిక్ సిగరెట్లు స్వాధీనం

హైదరాబాద్‌లో భారీ వేప్ రాకెట్ దందా.. రూ.34 లక్షల విలువైన 999 ఎలక్ట్రానిక్ సిగరెట్లు స్వాధీనం

భాగ్యనగరంలో యువతను పెడదోవ పట్టిస్తున్న నిషేధిత ఈ-సిగరెట్ల (వేప్స్) దందాను పోలీసులు ఛేదించారు. నగర టాస్క్ ఫోర్స్ సహా నాంపల్లి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ మెరుపు దాడిలో భారీ ఎత్తున నిల్వ ఉంచిన ఎలక్ట్రానిక్ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నిషేధించిన ఈ ఉత్పత్తులను అక్రమంగా విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు రూ.34,03,300 విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అత్యంత రహస్యంగా సాంకేతికతను వాడుకుంటూ ఈ […]

బ్రేకింగ్: ఇంటర్ స్టూడెంట్స్ అలర్ట్.. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల

బ్రేకింగ్: ఇంటర్ స్టూడెంట్స్ అలర్ట్.. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్‌లోని టీజీబీఐఈ  కార్యాలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఫలితాలను వెల్లడిస్తారు. ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావుతో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని రిజల్ట్స్ విడుదల చేస్తారు. ఈ ఏడాది జరిగిన ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9.50 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలు ముగిసిన […]

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. సీన్‌లోకి సిట్, కస్టడీలోకి రోహిత్ రెడ్డి సోదరులు!
ఓల్డ్ సిటీ మెట్రోకు గ్రీన్ సిగ్నల్.. 84 భారీ వృక్షాలను రూ.15.64 లక్షలతో ట్రాన్స్‌లొకేషన్

ఓల్డ్ సిటీ మెట్రోకు గ్రీన్ సిగ్నల్.. 84 భారీ వృక్షాలను రూ.15.64 లక్షలతో ట్రాన్స్‌లొకేషన్

పాతబస్తీ మెట్రో ప్రాజెక్టులో కీలకమైన ముందడుగు పడింది. ఎంజీబీఎస్-దారుల్షిఫా నుంచి ఫలక్‌నుమా వరకు సాగే మెట్రో అలైన్‌మెంట్‌లో ఉన్న ప్రధాన ఆటంకాలను తొలగించేందుకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (HAML) చర్యలు చేపట్టింది. ఈ మార్గంలో అడ్డుగా ఉన్న 84 భారీ చెట్లను నరికివేయకుండా మరో చోటికి తరలించాలని (ట్రాన్స్‌లొకేషన్) అధికారులు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి తాజాగా టెండర్లను ఆహ్వానించారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 15.64 లక్షలుగా నిర్ణయించారు. పాతబస్తీ వాసుల చిరకాల స్వప్నమైన […]

నిరుద్యోగులకు శుభవార్త.. 25,487 పోలీస్ ఉద్యోగాలు, ఎగ్జామ్ డేట్స్ విడుదల
తప్పుడు ఆరోపణలు చేస్తే చెప్పు తెగుద్ది.. బీఆర్ఎస్ సోషల్ మీడియాకు మంత్రి సీతక్క మాస్ వార్నింగ్

తప్పుడు ఆరోపణలు చేస్తే చెప్పు తెగుద్ది.. బీఆర్ఎస్ సోషల్ మీడియాకు మంత్రి సీతక్క మాస్ వార్నింగ్

సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారంపై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. అబద్ధపు ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తే ‘చెప్పు తెగుద్ది’ అంటూ ఓ రేంజ్ లో ఫైరయ్యారు. శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె ప్రతిపక్షాల తీరును ఎండగట్టారు. మొబైల్ ఫోన్ల కొనుగోలుపై క్లారిటీ..  అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ విషయంలో బీఆర్ఎస్ నేతలు చేస్తున్న […]

రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి.. ఫామ్‌హౌస్‌కి మాత్రమే పరిమితం, కేసీఆర్‌పై మహేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి.. ఫామ్‌హౌస్‌కి మాత్రమే పరిమితం, కేసీఆర్‌పై మహేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ పార్టీ మాత్రమే శాశ్వతంగా నిలుస్తుందని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గత పదేళ్ల పాలనలో కేసీఆర్ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లో ముంచి ప్రస్తుతం ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నుంచి సన్న బియ్యం పంపిణీ వరకు ఎన్నో చారిత్రాత్మక పథకాలను అమలు చేస్తోందని గుర్తుచేశారు. అభివృద్ధి సంక్షేమం రెండు […]

ఉగ్రవాదాన్ని పెంచి పోషించే.. పాకిస్థాన్‌కు నోబెల్ అర్హత లేదు: కల్వకుంట్ల కవిత ఫైర్

ఉగ్రవాదాన్ని పెంచి పోషించే.. పాకిస్థాన్‌కు నోబెల్ అర్హత లేదు: కల్వకుంట్ల కవిత ఫైర్

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్న పాకిస్థాన్.. తమ దేశానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పార్లమెంటులో తీర్మానం చేయడం అత్యంత దుర్మార్గమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా మండిపడ్డారు. శుక్రవారం ఈ మేరకు ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. పొరుగు దేశం చేస్తున్న ఈ ప్రయత్నాలు అంతర్జాతీయ సమాజంలో హాస్యాస్పదంగా మారాయని ఆమె ఎద్దేవా చేశారు. పాకిస్థాన్ అనుసరిస్తున్న ద్వంద్వ నీతిని కవిత […]

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ. 39,436 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్
సీఎం రేవంత్ రెడ్డి ‘రూలర్’లా వ్యవహరిస్తున్నారు.. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
అంగన్‌వాడీ టీచర్లకు అత్యాధునిక ఫోన్లు.. తప్పుడు ప్రచారం చేస్తే జైలుకే, సీతక్క కీలక వ్యాఖ్యలు

అంగన్‌వాడీ టీచర్లకు అత్యాధునిక ఫోన్లు.. తప్పుడు ప్రచారం చేస్తే జైలుకే, సీతక్క కీలక వ్యాఖ్యలు

రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ టీచర్లకు అత్యాధునిక మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం పారదర్శకతకు నిదర్శనమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఈ మొబైల్ ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ వస్తున్న విమర్శలపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో నిబంధనల ప్రకారం టెండర్ ప్రక్రియ పూర్తి చేసిందని వెల్లడించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం ఈ పంపిణీలో పాల్గొనడం అభినందనీయమని పేర్కొంటూనే కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల మేరకే […]

మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా తెలంగాణ.. డీజీపీ శివధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా తెలంగాణ.. డీజీపీ శివధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రాన్ని మావోయిస్ట్ రహిత ప్రాంతంగా మార్చేందుకు పోలీస్ శాఖ చిత్తశుద్ధితో పనిచేస్తోందని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యం క్రమంగా తగ్గుముఖం పడుతోందని ఆయన పేర్కొన్నారు. తాజాగా ఒకేరోజు 42 మంది మావోయిస్టులు లొంగిపోవడం శాంతి భద్రతల పరిరక్షణలో ఒక పెద్ద విజయంగా ఆయన అభివర్ణించారు. హింసా మార్గాన్ని వీడి ప్రజాస్వామ్య పంథాలో జీవించాలని కోరుకునే వారికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మావోయిస్ట్ అగ్రనేత గణపతి ఆయన […]

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. పైలట్ రోహిత్ రెడ్డికి మరో రెండు రోజులు కస్టడీ!
9.9 లక్షల మంది నిరీక్షణకు తెర.. ఎల్లుండే ఇంటర్ ఫలితాలు
బెంగళూరులో జాంబీ డ్రగ్ కలకలం.. నిలబడ్డ చోటే ఘోరం? అసలు నిజాలు బయటపెట్టిన పోలీసులు

Big Stories

×