E-Paper
Advertisement

Bandaru Satyaprasad

satyaprasad.scb@gmail.com

Gas Booking New Rules: 21 రోజుల తర్వాతే గ్యాస్ బుకింగ్.. కొత్త రూల్స్ ఇవే
Sundar Pichai Salary: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కు శాలరీ హైక్.. ఎంతో పెంచారో తెలిస్తే షాక్!
AC Cleaning Tips: ఏసీ సర్వీసింగ్ సిగ్నల్స్.. ఇంటి చిట్కాలతో ఇట్టే క్లీనింగ్
Iran President: గల్ఫ్ దేశాలకు క్షమాపణలు చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు.. దాడులు చేస్తూ సారీ ఏంటో?
Whats App Plus: వాట్సాప్ ఫ్లస్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్.. స్పెషల్ ఫీచర్లు ఇవే!
Electric Vehicles: పెట్రోల్ ధరలు భగభగ.. ఇప్పుడు ఈవీ కార్లను కొనేయడమా బెటరా? ముందుగా ఇది తెలుసుకోండి

Electric Vehicles: పెట్రోల్ ధరలు భగభగ.. ఇప్పుడు ఈవీ కార్లను కొనేయడమా బెటరా? ముందుగా ఇది తెలుసుకోండి

Electric Vehicles: మిడిల్ ఈస్ట్ లో యుద్ధం ప్రభావం చమురు సరఫరా పడింది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించడంతో చమురు ధరలు పెరుగుతున్నాయి. పెట్రోల్ ధరల్లో పెరుగుతుండడంతో.. ఎలక్ట్రిక్ వాహనాలు (EV) కొనుగోలు దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుతున్న నేపథ్యంలో కొనుగోలుదారులు దీర్ఘకాలిక ఖర్చులను అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్‌ల మధ్య నెలకొన్న వివాదంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ అంతరాయంతో భారతదేశం వంటి దేశాలలో పెట్రోల్, […]

Mahidra Batman Bookings: మహీంద్రా BE 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ఈజ్ బ్యాక్.. ఈసారి 999 మందికి ఛాన్స్
Secunderabad Railway Station: ఇకపై టికెట్ ఉంటేనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోకి ఎంట్రీ.. మెట్రో తరహాలో స్కానర్ల ఏర్పాటు?

Secunderabad Railway Station: ఇకపై టికెట్ ఉంటేనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోకి ఎంట్రీ.. మెట్రో తరహాలో స్కానర్ల ఏర్పాటు?

Secunderabad Railway Station: ఇకపై సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఎంటర్ అవ్వాలంటే టికెట్ స్కాన్ చేయాల్సిందే. ట్రైన్ టికెట్ లపై ఉన్న QR కోడ్‌లను స్కాన్ చేసిన తర్వాతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోకి ప్రయాణికులను అనుమతించనున్నారు. మెట్రో స్టేషన్‌ తరహాలోనే ఎంట్రీ విధానాన్ని అమలు చేయాలని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికుల భద్రతా చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఎయిర్ పోర్టు తరహాలో సామాను స్కానింగ్, భద్రతా […]

Flipkart Layoffs: మళ్లీ మొదలైన లేఆఫ్ లు.. ఫ్లిప్ కార్డులో 300 మందికి పింక్ స్లిప్ లు
India Oil Imports: భారత్ చమురు దిగుమతులకు అమెరికా అనుమతి.. ప్రతిపక్షాల విమర్శలకు లెక్కలతో చెక్
Nampally Railway Station: రూ.327 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి.. 2027 నాటికి పూర్తి- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Nampally Railway Station: రూ.327 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి.. 2027 నాటికి పూర్తి- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Nampally Railway Station: 2027 నాటికి హైదరాబాద్ (నాంపల్లి) రైల్వే స్టేషన్ పూర్తిగా ఆధునీకరిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.327 కోట్లు కేటాయించిందన్నారు. దీనిని 2027 చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. నాంపల్లి రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అత్యాధునిక సౌకర్యాలు 2027 చివరి నాటికి పనులు పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశామని […]

IRCTC Shimla Tourist Train: సిమ్లా, కులు, మనాలికి సమ్మర్ ట్రిప్.. తెలుగు రాష్ట్రాల నుంచి స్పెషల్ ట్రైన్.. టికెట్ పై 33 శాతం ఆఫర్
Child Financial Plan: పిల్లల భవిష్యత్తు కోసం ఆర్థిక ప్రణాళిక.. తల్లిదండ్రులు ఫాలో అవ్వాల్సిన విషయాలివే!
West Bengal Governor: వెస్ట్ బెంగాల్ గవర్నర్ రాజీనామా.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిగ్ ట్విస్ట్!
Dhulipalla Narendra: మార్ఫింగ్ వైసీపీ పేటెంట్ హక్కు.. పాలు, వెన్న లేకుండా నెయ్యి చేసిన ఘనులు -ధూళిపాళ్ల నరేంద్ర కుమార్

Big Stories

×