E-Paper
Advertisement
Top 20 News Today: ఆన్‌లైన్ గేమింగ్‌కు మరో యువకుడు బలి.. యూరియాపై బీఆర్ఎస్ నిరసన
Gold Rate Increased: కొత్త ఏడాదిలో పరుగులు పెడుతున్న పసిడి.. నేడు తులం ఎంతంటే?
Private Bus Accident: ఏపీలో మరో ట్రావెల్ బస్సు బోల్తా.. స్పాట్‌లో ఆరుగురు!
Cold Wave: గడ్డకట్టే చలి.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. గజగజ వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు!
Road Accident: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాలేజీ బస్సు బోల్తా.. స్పాట్‌లో 60 మంది విద్యార్థులు..
Telangana: బీఆర్ఎస్ నేత కొత్త ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్.. ఆక్రమణల వ్యవహారంలో కేసు నమోదు
KCR Jagan Meeting: జగన్, రోజాలతో కేసీఆర్ మీటింగ్.. తెలంగాణకు శాపంగా మారిందా!
Congress Vs BRS: నాగర్‌కర్నూల్‌ కాంగ్రెస్‌లో గుబులు.. పంచాయతీ ఎన్నికల్లో ఏం జరిగింది?
AP Liquor: నేటితో ముగియనున్న లిక్కర్ స్కాం నిందితుల రిమాండ్.. ఏసీబీ కోర్టులో ఏం జరగబోతోంది?
Rayachoti Politics: రాయచోటిలో నిరసనలు.. టీడీపీ నేతలకు టెన్షన్.. ఎందుకంటే!
Bus Accident: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. స్కూటీ బస్సు ఢీ.. స్పాట్‌లోనే భార్యాభర్తలిద్దరూ

Bus Accident: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. స్కూటీ బస్సు ఢీ.. స్పాట్‌లోనే భార్యాభర్తలిద్దరూ

Bus Accident: హైదరాబాద్‌ నగరం మలక్‌పేట్‌ పరిధిలోని అఫ్జల్‌నగర్‌లో గురువారం సాయంత్రం అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లాకు చెందిన తిరుపతిరావు, వెంకటమ్మ దంపతులు తమ కుమార్తెను చూసేందుకు నగరంలోని కొత్తపేటకు వచ్చారు. కుటుంబ సభ్యులందరూ కలిసి సరదాగా ట్యాంక్ బండ్ వెళ్దామని ప్లాన్ చేసుకుని, రెండు ద్విచక్ర వాహనాలపై బయలుదేరారు. ముందు భాగంలో కుమార్తె, అల్లుడు, మనవరాలు ఒక బైక్‌పై వెళ్తుండగా, వారి వెనుకే తిరుపతిరావు దంపతులు స్కూటీపై ప్రయాణిస్తున్నారు. అప్పటివరకు ఎంతో ఉల్లాసంగా […]

Nagar Kurnool District: తీవ్ర విషాదం.. ఇద్దరు బిడ్డలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య..
Mancherial: రెండు రైలు బోగీల మధ్య పడుకొని.. మంచిర్యాలలో షాకింగ్ ఘటన
Tirumala Laddu Sales: తరగని భక్తి.. చెరగని రికార్డు.. తిరుమలలో సరికొత్త చరిత్ర సృష్టించిన ప్రసాదం పంపిణీ!
Uttam Kumar: కేసీఆర్, హరీష్ చెప్పేవన్నీ అబద్దాలే.. ఆధారాలు బయటపెట్టిన మంత్రి ఉత్తమ్

Uttam Kumar: కేసీఆర్, హరీష్ చెప్పేవన్నీ అబద్దాలే.. ఆధారాలు బయటపెట్టిన మంత్రి ఉత్తమ్

Uttam Kumar: గత ప్రభుత్వం పర్యావరణ అనుమతులు లేకుండానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించడం వల్ల జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)లో అనేక కేసులు ఎదుర్కోవాల్సి వచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ అడ్డంకులను అధిగమించడానికి ప్రాజెక్టును రీ-డిజైన్ చేయాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. కేసీఆర్ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టుపై నిజమైన చిత్తశుద్ధి లేదని విమర్శిస్తూ, నిధుల మళ్లింపు, ప్రణాళికా లోపాలను ఆయన ఎత్తిచూపారు. ఈ క్రమంలోనే ప్రాజెక్టు సమగ్ర నివేదిక (DPR) […]

Big Stories

×