E-Paper
Advertisement

నా పేరు మార్క విజ‌య్. బిగ్ టీవీ వెబ్ సైట్‌లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. తాజా వార్తలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, వైరల్, టెక్ విభాగాలకు చెందిన వార్తా కథనాలు అందిస్తుంటాను. నాకు జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్ర‌ముఖ షార్ట్ న్యూస్ యాప్ ఛోటా న్యూస్ లో, కొన్ని వెబ్ సైట్ల‌కు ఫ్రీలాన్స‌ర్ గా పనిచేశాను.

Attack on RRR: ఆకివీడులో రఘురామపై దాడి యత్నం..  జనసేన నేత తలలోకి దిగిన మేకులు.. ఖండించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
Maharashtra Police Crime: కన్నతండ్రిని చంపిన కూతురు.. మూడేళ్ల తర్వాత వెలుగులోకి.. భర్త ఇచ్చిన ఫిర్యాదుతో అరెస్ట్!
Rain in Hyderabad: హైదరాబాద్‌లో వరుణుడి హల్‌చల్: కూకట్‌పల్లి, అల్వాల్, ఈసీఐఎల్ ప్రాంతాల్లో వర్షం
Harsha Veena vs Arava Sridhar: సెల్ఫీ వీడియో.. జనసేన ఆఫీస్ ముందే ఆత్మహత్య చేసుకుంటానన్న హర్ష వీణ
Spoiled Chicken: హైదరాబాద్‌లో  హోటళ్లకు కుళ్ళిన మాంసం సరఫరా.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కేటుగాళ్లు
Anantapur Crime News: భర్తను కిరాతకంగా చంపి.. ఇంటి ముందే  పాతిపెట్టిన భార్య!
Israel Attack Near Pakistan Embassy: టెహ్రాన్‌లో పాక్ ఎంబసీ సమీపంలో ఇజ్రాయెల్ దాడులు.. మేము ఖతార్ కాదు.. ఇజ్రాయెల్‌కు పాక్ వార్నింగ్

Israel Attack Near Pakistan Embassy: టెహ్రాన్‌లో పాక్ ఎంబసీ సమీపంలో ఇజ్రాయెల్ దాడులు.. మేము ఖతార్ కాదు.. ఇజ్రాయెల్‌కు పాక్ వార్నింగ్

Israel Attack Near Pakistan Embassy: పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు మరింత ఉధృతమవుతున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం సమీపంలో గురువారం (మార్చి 26) ఇజ్రాయెల్, అమెరికా దళాలు వైమానిక దాడులు జరిపాయి. దీనిపై పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తున్న తరుణంలోనే ఈ దాడులు జరగడం అంత‌ర్జాతీయంగా చ‌ర్చ‌కు దారితీసింది. టెహ్రాన్ మధ్యభాగంలో ఇజ్రాయెల్, అమెరికా జరిపిన ఈ తాజా వైమానిక దాడులు పాకిస్థాన్ రాయబారి […]

Indore Infosys Techie Killed: పార్కింగ్ ఏరియాలో కారుతో గుద్ది.. మహిళా టెక్కి ప్రాణాలు తీసిన ఉన్మాది!
PNG Connection Mandatory: గ్యాస్ వినియోగదారులకు షాక్.. వారికి ఎల్‌పీజీ కట్.. కేంద్రం కొత్త ఆర్డర్!
Kavitha New Party Announcement: కొత్త పార్టీపై క‌విత కీల‌క ప్ర‌క‌ట‌న‌.. ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే?
Ministerial Committee War Review: పశ్చిమ ఆసియా యుద్ధంపై కేంద్రం అలర్ట్: రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో మంత్రుల కమిటీ ఏర్పాటు

Ministerial Committee War Review: పశ్చిమ ఆసియా యుద్ధంపై కేంద్రం అలర్ట్: రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో మంత్రుల కమిటీ ఏర్పాటు

Ministerial Committee War Review: పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన, ఆర్థిక సంక్షోభానికి దారితీస్తున్న తరుణంలో, భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ పరిస్థితులను నిశితంగా సమీక్షించేందుకు.. దేశీయంగా తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఈ కమిటీ పనిచేయనుంది. ఈ ప్యానెల్‌లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ […]

AP College Attendance New Rules: ఏపీ కాలేజీల్లో ఫేషియల్ అటెండెన్స్ మస్ట్: ఫేక్ హాజరు వేస్తే ఇక అంతే సంగతులు!

AP College Attendance New Rules: ఏపీ కాలేజీల్లో ఫేషియల్ అటెండెన్స్ మస్ట్: ఫేక్ హాజరు వేస్తే ఇక అంతే సంగతులు!

AP College Attendance New Rules: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నత విద్యా వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కళాశాలల్లో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్ ను తప్పనిసరి చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై విద్యార్థులు కేవలం కాలేజీకి వచ్చి వెళ్తే సరిపోదు.. వారి హాజరును కృత్రిమ మేధస్సు (AI)తో అనుసంధానించ‌నుంది ప్ర‌భుత్వం. గతంలో కొన్ని ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థులు రాకపోయినా […]

Markapuram Bus Accident: మార్కాపురం బస్సు ప్రమాదం.. ఏఐ వీడియో
Markapuram Accident Compensation: మార్కాపురం బస్సు ప్రమాద మృతులకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించిన ఏపీ ప్ర‌భుత్వం..

Markapuram Accident Compensation: మార్కాపురం బస్సు ప్రమాద మృతులకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించిన ఏపీ ప్ర‌భుత్వం..

Markapuram Accident Compensation: ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద గురువారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. నిర్మల్ నుండి ఉదయగిరి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు, ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో మంటలు చెలరేగడంతో, గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకునేలోపే సుమారు 20 మంది సజీవదహనమయ్యారు. ఈ భీకర బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన […]

Illegal Hotel Bill Surcharges: బిల్లులో ఆ బాదుడు త‌ప్పిన‌ట్లే.. హోటల్ ప్రియులకు తీపి కబురు అందించిన కేంద్ర ప్రభుత్వం

Illegal Hotel Bill Surcharges: బిల్లులో ఆ బాదుడు త‌ప్పిన‌ట్లే.. హోటల్ ప్రియులకు తీపి కబురు అందించిన కేంద్ర ప్రభుత్వం

Illegal Hotel Bill Surcharges: దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లలో భోజనం చేసే సామాన్య వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఇటీవలి కాలంలో కొన్ని హోటళ్లు మెనూ కార్డులో ఉన్న ధరలకు అదనంగా రకరకాల పేర్లతో ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేంద్ర ప్ర‌భుత్వానికి ప‌లువురు ఫిర్యాదులు చేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేసేలా స్పష్టమైన మార్గదర్శకాలను జారీ […]

Big Stories

×