E-Paper

Sankethika Pashikanti

Sub Editor psankethika@gmail.com

పి. సాంకేతిక బిగ్ టీవీ డిజిటల్‌లో కంటెంట్ ప్రొడ్యూజర్‌‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించిన స్పెషల్ కంటెంట్ అందిస్తారు. తనకి జర్నలిజంలో 4 ఏళ్లకు పైగా అనుభవం ఉంది.

CM Revanth reddy: బీజేపీ కుట్ర, జాగ్రత్త పడకపోతే.. మునిగిపోతాం: రేవంత్ రెడ్డి
Pawan Kalyan: పోలవరం నిర్వాసితులకు పవన్ కళ్యాణ్ భారీ విరాళం
Viral Video: చిన్నారి సంస్కారానికి ఆనంద్ మహీంద్రా ఫిదా.. వీడియో వైరల్
CM Revanth reddy: తెలంగాణకు మోదీ గాడిద గుడ్డు ఇచ్చారు: సీఎం రేవంత్ రెడ్డి
Venezuela:ఫ్లైట్ కు తప్పిన ప్రమాదం, కానీ..స్లైడ్ ద్వారా దిగుతూ..
Milk: వేసవిలో పాలు విరిగిపోతున్నాయా.. ఈ చిట్కాలు ఫాలో అవ్వండి చాలు !
Health Tips: వేసవిలో.. ఎనర్జీ లెవల్స్ పెంచే ఫుడ్స్ ఇవే..
Viral Video: పానీపూరీ మోదీతో సెల్ఫీల కోసం ఎగబడుతున్న జనం.. వీడియో వైరల్
Road Accident: ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి
PM Modi: టెర్రరిస్ట్ గ్రూపు పీఎఫ్ఐతో కాంగ్రెస్ చేతులు కలిపింది: ప్రధాని మోదీ

PM Modi: టెర్రరిస్ట్ గ్రూపు పీఎఫ్ఐతో కాంగ్రెస్ చేతులు కలిపింది: ప్రధాని మోదీ

PM Modi: కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. బుజ్జగింపు రాజకీయాల కోసం రాహుల్ ఆరాటపడుతున్నారని ఆరోపించారు. కర్ణాటకలోని బెళగావిలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ..ఓటు బ్యాంకు కోసమే దేశ చరిత్ర, స్వాతంత్ర్య పోరాటాలకు సంబంధించిన పుస్తకాలను రాయించిందని అన్నారు. బుజ్జగింపు రాజకీయాల కోసం నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై రాహుల్ మాట్లాడటం లేదని ఆరోపించారు. గతంలో రాజులు, మహరాజులు పేదల భూములను ఆక్రమించారని రాహుల్ […]

US Tornadoes: అమెరికాలో టోర్నడోల బీభత్సం.. అనేక ప్రాంతాల్లో దెబ్బతిన్న ఇళ్లు
Brutal Murder: ఇరాక్ లో దారుణం.. టిక్ టాక్ స్టార్ హత్య
Beauty Tips: ముఖానికి ఫౌండేషన్ అప్లై చేస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీ కోసమే !
Priyanka Gandhi: ప్రధాని హోదాలో మోదీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు: ప్రియాంక గాంధీ
Ayush Ministry: అలాంటి.. ఔషధ తయారీదారులపై చర్యలు తప్పవు : ఆయుష్ మంత్రిత్వ శాఖ

Ayush Ministry: అలాంటి.. ఔషధ తయారీదారులపై చర్యలు తప్పవు : ఆయుష్ మంత్రిత్వ శాఖ

Ayush Ministry: వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనలపై ఇటీవల సుప్రీంకోర్టు పతంజలిపై సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయుష్ మంత్రిత్వ శాఖ దేశంలోని ఆయుర్వేద ఔషధ తయారీదారులకు హెచ్చరికలు జారీ చేసింది. ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి మందుల తయారీదారులు తమ ఉత్పత్తుల ప్రకటనల్లో కచ్చితంగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని హెచ్చరించింది. లేబులింగ్ విషయంలోనూ ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. అంతే కాకుండా […]

×