E-Paper
Advertisement

నా పేరు వెన్నికల శ్రీహరి. బిగ్ టీవీ వెబ్ సైట్‌లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. తాజా వార్తలు, ఏపీ - తెలంగాణ, జాతీయం - అంతర్జాతీయం, వైరల్, టెక్ విభాగాలకు చెందిన వార్తా కథనాలు అందిస్తుంటాను. నాకు జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ఈటీవీ నేషనల్ డెస్క్‌లో పనిచేశాను. రిపోర్టర్ గానూ పని చేసిన అనుభవం ఉంది.

మన ATM పిన్ 4 అంకెలే ఎందుకు? అసలు కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు!
ఏసీ కొనే బడ్జెట్ లేదా? ఈ 5 చిన్న గ్యాడ్జెట్స్‌తో.. హ్యాపీగా చిల్ అవ్వండి!
జియో vs ఎయిర్‌టెల్.. 84 రోజుల వ్యాలిడిటీ, ఫ్రీ కాల్స్.. ఏ ప్లాన్ బెస్ట్ అంటే?
ఒడిలోని ల్యాప్‌టాప్.. జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
దీదీకి భారీ ఎదురు దెబ్బ.. అత్యంత ఆప్తురాలి రాజీనామా.. రెబల్ నేతతో కీలక భేటి!
ఫోన్ స్పీకర్ రంధ్రాలు.. సౌండ్ వచ్చేది కొన్నే.. మిగిలినవి ఎందుకు?
‘నా కొడుకు నీ ఫ్యాన్.. వాడ్ని క్రిమినల్ అంటావా?’ పవన్‌పై సాయికృష్ణ తల్లి ఫైర్!
కొడుక్కి యాసిడ్ తాగించి.. ఘోరంగా చితకబాది.. హత్య చేసిన తల్లిదండ్రులు!
ఫిర్యాదు చేసేదాకా కాదు.. ముందే అడ్డుకోండి.. టెలిగ్రామ్‌కు కేంద్రం హెచ్చరిక!

ఫిర్యాదు చేసేదాకా కాదు.. ముందే అడ్డుకోండి.. టెలిగ్రామ్‌కు కేంద్రం హెచ్చరిక!

Telegram Piracy: టెలిగ్రామ్ వేదికగా సాగుతున్న సినిమా, ఓటీటీ (OTT) కంటెంట్ పైరసీపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ.. టెలిగ్రామ్ యాప్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. ఈ విస్తృత పైరసీని అరికట్టేందుకు తీసుకున్న చర్యలపై 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశాలిచ్చింది. భారత సినీ పరిశ్రమ, ఓటీటీలు, బ్రాడ్‌కాస్టర్లు, నిర్మాతలు, పంపిణీదారుల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నోటీసులు జారిచేసింది. దేశీయ […]

మరో ఘోరం.. పాయసంతో భర్తను లేపేసిన భార్య.. బాత్రూమ్ కింద కప్పెట్టి హైడ్రామా!
నిన్న అయోధ్య.. నేడు బద్రీనాథ్.. స్వామి వారి కానుకలు మాయం?
ఉక్కు పరిశ్రమ జగన్ పుణ్యమే.. చంద్రబాబుది ‘క్రెడిట్ డ్రామా’.. ఎంపీ అవినాష్ ఫైర్
సిక్ లీవ్స్‌పై సర్కార్ ఉక్కుపాదం.. ఒక్కరోజు లీవ్ పెట్టినా.. డాక్టర్ సర్టిఫికేట్ ఉండాల్సిందే!

సిక్ లీవ్స్‌పై సర్కార్ ఉక్కుపాదం.. ఒక్కరోజు లీవ్ పెట్టినా.. డాక్టర్ సర్టిఫికేట్ ఉండాల్సిందే!

Sick Leave: దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు జర్మనీ సిద్ధమైంది. ఇందులో భాగంగా కార్మికుల సెలవులపై కఠిన నిబంధనలను తీసుకురాబోతోంది. ఈ నేపథ్యంలో ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం.. 34 ఆర్థిక సంస్కరణలను ప్రతిపాదించింది. అందులో ఓ నిర్ణయం.. ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొత్త ప్రతిపాదనల ప్రకారం.. ఉద్యోగులు అనారోగ్యం కారణంగా ఒక రోజు సెలవు తీసుకున్నా.. యజమాన్యం డాక్టర్ సర్టిఫికేట్‌ను అడగవచ్చు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. మూడు రోజుల […]

‘TRS’ పేరు కుదరదు.. కొత్త పేరు చూస్కోండి.. కవితకు ఈసీ అల్టిమేటం!
అమరావతి అసాధ్యం.. మావిగన్‌తోనే అభివృద్ధి సాధ్యం.. సజ్జల రామకృష్ణారెడ్డి

Big Stories

Advertisement
×