Top Auto Rickshaw Models In India: దేశీ మార్కెట్ లో పలు రకాల ప్యాసెంజర్ ఆటోలు మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి. 2025లో CNG, పెట్రోల్, డీజల్ 3 వీలర్స్ ఆటోలు ఆధిపత్యం చూపుతున్నాయి. ఎక్కువ మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్, ఎకో ఫ్రెండ్లీ ఫీచర్లు, సరసమైన ధరలు ఈ మోడల్స్ ను పాపులర్ చేశాయి. ప్రస్తుతం ఇండియాలోని టాప్ ఆటో మోడల్స్ ను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ప్రస్తుతం ఇండియాలోని ఆటో రిక్షాల్లో బ్రాండ్ లీడర్ గా కొనసాగుతోంది. CNG, పెట్రోల్, ఎలక్ట్రిక్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 2.3-3.5 లక్షలు ఉంటుంది. ఎక్కువ మైలేజ్ (40+ kmpl CNG), డ్యూరబుల్, మంచి సర్వీస్ నెట్వర్క్ ను కలిగి ఉంటుంది. అత్యధిక సేల్స్, డ్రైవర్ల ఫేవరెట్ గా కొనసాగుతోంది.
ఎలక్ట్రిక్ వేరియంట్ (Ape E-City)లో టాప్ సెల్లర్ గా కొనసాగుతోంది. ధర రూ. 2.5-4 లక్షలు (ఎలక్ట్రిక్ 150+ km రేంజ్) ఉంటుంది. స్వాపబుల్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, మంచి కంఫర్ట్ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో లీడర్ గా కొనసాగుతోంది.
ఈ ఆటో కూడా CNG, పెట్రోల్, ఎలక్ట్రిక్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని ధర రూ. 2-3 లక్షలు ఉంటుంది. పవర్ ఫుల్ ఇంజన్, మంచి హ్యాండ్లింగ్ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. కంఫర్ట్, పెర్ఫార్మెన్స్ బ్యాలెన్స్ ఉంటుంది.
Read Also: బజాజ్ TO పియాగో.. 2026లో లాంచ్ కాబోయే క్రేజీ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు ఇవే!
ఈ కంపెనీకు చెందిన Treo ఎలక్ట్రిక్ వేరియంట్ పాపులర్. 150+ km రేంజ్ అందిస్తుంది. ధర రూ. 2.8-4 లక్షలకు లభిస్తుంది. హై రేంజ్, డ్యూరబుల్ బిల్డ్ ఫీచర్లు ఉంటాయి. మహీంద్రా రిలయబిలిటీ, ఎలక్ట్రిక్లో స్ట్రాంగ్ గా కొనసాగుతోంది.
Read Also: అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 స్కూటర్లు ఇవే, నెంబర్ వన్ ఏదంటే?
ఈ ఆటో రిక్షా CNG, ఎలక్ట్రిక్ వేరియంట్లలో అందుబాటులో ఉంటాయి. దీని ధర రూ.1.9-3 లక్షలు ఉంటాయి. సరసమైన, మంచి మైలేజ్ ఉంటుంది. బడ్జెట్ ఆప్షన్ కారణంగా ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిక్ మోడల్స్ లో Treo, Ape E-City, Bajaj RE EV టాప్ లో ఉన్నాయి. రన్నింగ్ కాస్ట్ తక్కువ, సబ్సిడీలు అందుబాటులో ఉన్నాయి. ధరలు ఒక్కో రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి.
Read Also: క్రేజీ ఎలక్ట్రిక్ SUV స్కూటర్.. అదిరిపోయే లుక్, ఆహా అనిపించే ఫీచర్లు!