E-Paper
Advertisement

నెక్స్ట్ వికెట్ ఎవరిది.. కారుమూరి అరెస్ట్‌తో వైసీపీ నేతల్లో మొదలైన టెన్షన్!

నెక్స్ట్ వికెట్ ఎవరిది.. కారుమూరి అరెస్ట్‌తో వైసీపీ నేతల్లో మొదలైన టెన్షన్!
Advertisement

Karumuri Nageswara: హైదరాబాద్ కొండాపూర్‌ నివాసంలో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావును ఈడీ ఆఫీసర్లు అరెస్ట్ చేయడం ఒక్కసారిగా ఈ కేసును టాప్ గేర్ దిశగా తీసుకెళ్లినట్లయింది. లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్ స్కాంలో ఇది కీలక అడుగుగా చెబుతున్నారు. ఈ స్కాంలో మొత్తం 195 కోట్ల నష్టం జరిగిందని అభియోగాలున్నాయ్. టెండర్లలో అక్రమాలు, సబ్-కాంట్రాక్టులు, మనీ లాండరింగ్.. ఇవన్నీ కోణాల్లో ఈడీ విచారణ చేస్తోంది.

Also read: జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్.. కాంగ్రెస్‌పై హరీశ్ రావు సెటైర్లు

కుటుంబానికి 15 కోట్లు..

Advertisement

ఇప్పటికే కారుమూరి కుమారుడు సునీల్, మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. కారుమూరి కుటుంబానికి 15 కోట్లు చేరాయని, ఆస్తులు అటాచ్ చేశామని ఈడీ ప్రకటించింది. ఇది రాజకీయ వేధింపులని వైఎస్సార్‌సీపీ ఖండిస్తోంది. ముందస్తు బెయిల్ రిజెక్ట్ అయిన తర్వాతే అరెస్ట్ చేశారు. దీంతో ఇదే కేసులో రాబోయే రోజుల్లో మరిన్ని కీలక అరెస్ట్‌లు ఉండే అవకాశం ఉందంటున్నారు. మరి నెక్ట్స్ వికెట్ ఎవరిది? లిక్కర్ స్కాం ఇంకా ఎంత దూరం వెళ్తుంది?

Tags

Related News

తెలంగాణ ఎమ్మెల్సీ పోరులో జనసేన.. ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?

కొండా సురేఖ వివాదంపై.. పరోక్ష సంకేతాలిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్!

తమ్ముడికి చెక్ పెట్టేందుకు అన్నకు ప్రాధాన్యం.. కాంగ్రెస్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

అంజయ్యనగర్‌లో మరో 5 అక్రమ భవనాలు గుర్తింపు.. రంగంలోకి హైడ్రా, సీఎమ్‌సీ!

జెన్ జీ ఓటర్లను ఆకర్షించేందుకు కమలం స్కెచ్.. ఫీజు పోరుతో రోడ్డెక్కిన BJYM!

డేంజర్ జోన్‌లో 40 మంది ఎమ్మెల్యేలు.. చంద్రబాబు క్లాస్‌తో తమ్ముళ్లలో వణుకు!

ముదురుతున్న కొండా సురేఖ వ్యవహారం.. ఖర్గేను కలిసినా దక్కని ఉపశమనం!

Big Stories

Advertisement
×