E-Paper
Advertisement

అంజయ్యనగర్‌లో మరో 5 అక్రమ భవనాలు గుర్తింపు.. రంగంలోకి హైడ్రా, సీఎమ్‌సీ!

అంజయ్యనగర్‌లో మరో 5 అక్రమ భవనాలు గుర్తింపు.. రంగంలోకి హైడ్రా, సీఎమ్‌సీ!
Advertisement

Illegal Buildings: మాదాపూర్ అంజయ్యనగర్‌లో 50 చదరపు గజాల జాగాలో జీ ప్లస్ 6 అంతస్తుల అక్రమ నిర్మాణం కూలిపోయి ఇద్దరు కార్మికులు చనిపోయిన ఘటన సంచలనంగా మారింది. బిల్డర్ సాజిద్… ఇదే ప్రాంతంలో మరో ఐదు అక్రమ బిల్డింగ్‌లు కట్టినట్లు అధికారులు గుర్తించారు. ప్రైవేట్ హాస్టళ్లకు డిమాండ్ చాలా ఉండటంతో చిన్న ప్లాట్లలోనే ఎత్తైన భవనాలు ఇష్టారాజ్యంగా నిర్మిస్తున్నారు.

Also Read: జెన్ జీ ఓటర్లను ఆకర్షించేందుకు కమలం స్కెచ్.. ఫీజు పోరుతో రోడ్డెక్కిన BJYM!

యజమానుల నుంచి ముడుపులు..

Advertisement

అంజయ్యనగర్, సిద్ధిఖ్‌నగర్‌లోనే వందల సంఖ్యలో అనుమతి లేని నిర్మాణాలున్నాయ్. సెట్‌బ్యాక్‌లు అసలే లేవు. నాణ్యత లేదు, నోటీసులు ఇచ్చినా నిర్మాణం కంటిన్యూ చేస్తున్న పరిస్థితి. టౌన్ ప్లానింగ్ అధికారిని సస్పెండ్ చేశారు. హైడ్రా, సీఎంసీ సర్వే మొదలుపెట్టాయి. కానీ ప్రశ్న అలాగే ఉంది. యజమానుల నుంచి ముడుపులు తీసుకుని సైలెంట్‌గా ఉండడం వల్లే ఇలాంటి ప్రమాదం జరిగిందా అన్న చర్చ జరుగుతోంది. ఇన్నేసి అక్రమ బిల్డింగ్‌లను ఏం చేయబోతున్నారు? ఇంకా ఎన్ని ప్రాణాలు పోతే చర్యలు తీసుకుంటారు?

Tags

Related News

తెలంగాణ ఎమ్మెల్సీ పోరులో జనసేన.. ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?

కొండా సురేఖ వివాదంపై.. పరోక్ష సంకేతాలిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్!

తమ్ముడికి చెక్ పెట్టేందుకు అన్నకు ప్రాధాన్యం.. కాంగ్రెస్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

జెన్ జీ ఓటర్లను ఆకర్షించేందుకు కమలం స్కెచ్.. ఫీజు పోరుతో రోడ్డెక్కిన BJYM!

నెక్స్ట్ వికెట్ ఎవరిది.. కారుమూరి అరెస్ట్‌తో వైసీపీ నేతల్లో మొదలైన టెన్షన్!

డేంజర్ జోన్‌లో 40 మంది ఎమ్మెల్యేలు.. చంద్రబాబు క్లాస్‌తో తమ్ముళ్లలో వణుకు!

ముదురుతున్న కొండా సురేఖ వ్యవహారం.. ఖర్గేను కలిసినా దక్కని ఉపశమనం!

Big Stories

Advertisement
×