E-Paper
Advertisement

జెన్ జీ ఓటర్లను ఆకర్షించేందుకు కమలం స్కెచ్.. ఫీజు పోరుతో రోడ్డెక్కిన BJYM!

జెన్ జీ ఓటర్లను ఆకర్షించేందుకు కమలం స్కెచ్.. ఫీజు పోరుతో రోడ్డెక్కిన BJYM!
Advertisement

Youth Vote: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు 12 వేల కోట్లు.. 20 లక్షల మంది విద్యార్థుల ఇష్యూ ఇది. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ప్రస్తావిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు 48 గంటల నిరాహార దీక్షకు ప్లాన్ చేశారు. పోలీసు అనుమతి లేకపోయినా కొనసాగిస్తామని ప్రకటించారు.

Also Read: డేంజర్ జోన్‌లో 40 మంది ఎమ్మెల్యేలు.. చంద్రబాబు క్లాస్‌తో తమ్ముళ్లలో వణుకు!

యూత్‌ను బీజేపీ వైపు..

Advertisement

యూత్ డిక్లరేషన్ హామీలు నెరవేరలేదని కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారు. కాలేజీలు సర్టిఫికెట్లు అడ్డుపెట్టుకుంటున్నాయంటున్నారు. సో ఓవరాల్ గా చూస్తే యూత్‌ను బీజేపీ తన వైపు తిప్పుకోవాలని చూస్తోంది. నిజానికి తెలంగాణలో బీజేపీకి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. సైలెంట్ గా ఫాలో అయ్యే వాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయ్. జెన్ జీ యాంగిల్ మారుతోంది. అందుకే తెలంగాణలో యువత నిజంగా బీజేపీవైపు కదిలి వస్తుందా? తెలంగాణలో జెన్‌జీ అస్త్రం పనిచేస్తుందా?

Tags

Related News

తెలంగాణ ఎమ్మెల్సీ పోరులో జనసేన.. ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?

కొండా సురేఖ వివాదంపై.. పరోక్ష సంకేతాలిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్!

తమ్ముడికి చెక్ పెట్టేందుకు అన్నకు ప్రాధాన్యం.. కాంగ్రెస్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

అంజయ్యనగర్‌లో మరో 5 అక్రమ భవనాలు గుర్తింపు.. రంగంలోకి హైడ్రా, సీఎమ్‌సీ!

నెక్స్ట్ వికెట్ ఎవరిది.. కారుమూరి అరెస్ట్‌తో వైసీపీ నేతల్లో మొదలైన టెన్షన్!

డేంజర్ జోన్‌లో 40 మంది ఎమ్మెల్యేలు.. చంద్రబాబు క్లాస్‌తో తమ్ముళ్లలో వణుకు!

ముదురుతున్న కొండా సురేఖ వ్యవహారం.. ఖర్గేను కలిసినా దక్కని ఉపశమనం!

Big Stories

Advertisement
×