E-Paper
Advertisement

తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందా?

తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందా?
Advertisement

US Tour: అమెరికా పర్యటనకు కేంద్రం నో చెప్పడంపై సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్ అటాక్ కు దిగారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడం.. యువతకు అవకాశాలు కల్పించడం.. ప్రపంచ స్థాయి విద్యాసంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం తప్ప తన టూర్‌లో ఇంకేం ఉందని ప్రశ్నించారు. అలాంటి పర్యటనకు రాజకీయ కారణాలతో అడ్డంకులు సృష్టించడం ఎందుకని నిలదీశారు. మరోవైపు.. ముఖ్యమంత్రి హోదాకు, పర్యటన ఉద్దేశానికి తగ్గట్లుగా లేని కొన్ని కార్యక్రమాల కారణంగానే పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వలేదని కేంద్రం చెబుతోంది.

Tags

Related News

కేంద్రం మాస్టర్ ప్లాన్.. ప్రోరోగ్ పరేషాన్

కొండా పై యాక్షన్ ఉంటుందా?.. హైకమాండ్ నిర్ణయంపై ఉత్కంఠ

రేవంత్ అమెరికా టూర్ రద్దు వెనుక కుట్ర ఉందా?

వారానికి ముందే స్కెచ్ వేసిన మైనర్లు.. నల్గొండ ప్రిన్సిపల్ మర్డర్ కేసులో వెలుగులోకి నిజాలు!

స్కూటీపై ఐదుగురు మైనర్ల డేంజరస్ రైడ్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్!

కేబీఆర్ పార్క్ చుట్టూ కొత్త ట్రాఫిక్ రూల్స్.. వన్-వే నిబంధనలతో అల్లాడిపోయిన వాహనదారులు

ఏపీలో స్టైఫండ్ వార్..!

Big Stories

Advertisement
×