E-Paper
Advertisement

కేంద్రం మాస్టర్ ప్లాన్.. ప్రోరోగ్ పరేషాన్

కేంద్రం మాస్టర్ ప్లాన్.. ప్రోరోగ్ పరేషాన్
Advertisement

Parliament Prorogation: ఆగస్టు 13న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. సాధారణంగా 2 నుంచి 4 రోజుల్లోనే ప్రోరోగేషన్ అవుతుంది. కానీ ఇప్పటికీ అధికారికంగా నోటిఫికేషన్ రాలేదు. అమిత్‌షా 2/3 మెజార్టీ కోసం స్కెచ్ వేస్తున్నారా అన్న ప్రశ్నల్ని కాంగ్రెస్ వినిపిస్తోంది. మహిళా రిజర్వేషన్‌ను సీట్ల పెంపుతో లింక్ చేసిన బిల్లు ఏప్రిల్‌లో 2 బై 3 మెజార్టీ లేకుండా ఓడిపోయింది. 2029 ఎన్నికలకు ముందు అమలు చేయాలన్న టార్గెట్‌తో మళ్లీ ప్రయత్నాలు ఉన్నట్లు ఊహాగానాలైతే ఉన్నాయ్. దక్షిణ రాష్ట్రాలు సీట్ల తగ్గింపు భయంతో వ్యతిరేకిస్తున్నాయ్. ఈ నేపథ్యంలో మళ్లీ ప్రత్యేక సమావేశాలు పెడుతారా? లేక ఇది కేవలం పొలిటికల్ గేమా? ఏం జరగబోతోంది?

Tags

Related News

తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందా?

కొండా పై యాక్షన్ ఉంటుందా?.. హైకమాండ్ నిర్ణయంపై ఉత్కంఠ

రేవంత్ అమెరికా టూర్ రద్దు వెనుక కుట్ర ఉందా?

వారానికి ముందే స్కెచ్ వేసిన మైనర్లు.. నల్గొండ ప్రిన్సిపల్ మర్డర్ కేసులో వెలుగులోకి నిజాలు!

స్కూటీపై ఐదుగురు మైనర్ల డేంజరస్ రైడ్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్!

కేబీఆర్ పార్క్ చుట్టూ కొత్త ట్రాఫిక్ రూల్స్.. వన్-వే నిబంధనలతో అల్లాడిపోయిన వాహనదారులు

ఏపీలో స్టైఫండ్ వార్..!

Big Stories

Advertisement
×