E-Paper
Advertisement

Stock Market: ఎన్నికల రిజల్ట్స్‌ వేళ నష్టాల్లో స్టాక్ మార్కెట్

Stock Market: ఎన్నికల రిజల్ట్స్‌ వేళ నష్టాల్లో స్టాక్ మార్కెట్
Advertisement

Business News Stock Market Rally Today Opening: ఓ వైపు ఏపీ, తెలంగాణలో ఎలక్షన్‌ల హీట్ పెంచుతూ, కంటిమీద కునుకులేకుండా చేస్తుంటే..మరోవైపు స్టాక్ మార్కెట్లు దివాల తీసి ఇన్వెస్టర్లకు బిగ్ షాక్ ఇచ్చాయి. జూన్ 4, 2024న జరగుతున్న ఎన్నికల ఫలితాల కోసం సామాన్య ప్రజలతో పాటు, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు కూడా ఎంతో ఇంట్రెస్ట్‌గా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో నేడు స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో స్టార్ట్ అయ్యాయి.మధ్యాహ్నం నాటికి సెన్సెక్స్ 6,000 పాయింట్లు, నిఫ్టీ 2,000 దిగువకు పడిపోయి అందరికి ఊహించని భారీ షాక్‌ని ఇచ్చాయి.ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో స్టార్ట్ అయ్యాయి.లోక్‌సభ ఎన్నికలకు ఓటింగ్ ప్రారంభం కావడంతో దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు మంగళవారం గ్యాప్ దిగువకు ప్రారంభాన్ని చూశాయి. ఇది ఇండియా బ్లాక్‌కు ఊహించిన దానికంటే మెరుగైన పనితీరును సూచిస్తుంది. ఈరోజు దలాల్ స్ట్రీట్‌లో మదుపర్లు సేల్స్‌ వైపు మొగ్గుచూపుతున్నారు.

Related News

చైనా యువకుడి అద్భుత ఆలోచన.. నెలకు రూ.14 లక్షల ఆదాయం, వ్యాపారం ఏంటో తెలుసా?

ఇల్లు కొనే వారికి గుడ్ న్యూస్.. మార్కెటింగ్ పేరుతో మోసం చేసే బిల్డర్లను హెచ్చరించిన సుప్రీంకోర్టు

SBI కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ATM నిబంధనలో మార్పు, శాలరీ ఖాతాదారులైతే..

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

Big Stories

Advertisement
×