E-Paper
Advertisement

Bus Accident: మరో బస్సు ప్రమాదం.. ముగ్గురు మృతి, 40 మందికి గాయాలు

Bus Accident: మరో బస్సు ప్రమాదం.. ముగ్గురు మృతి, 40 మందికి గాయాలు
Advertisement

Bus Accident: మరో రోడ్డు ప్రమాదం.. టైమ్ మారుతుంది.. డేట్ మారుతోంది.. ప్లేస్ మారుతోంది.. కానీ ప్రమాదాలు ఆగడం లేదు.. ప్రాణాలు పోవడం ఆగడం లేదు. నిన్న చెవేళ్ల ప్రమాదం.. నేడు మధ్యప్రదేశ్.. ఇలా రోజు ఏదో ఒక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా మధ్యప్రదేశ్‌లో మరో బస్సు ప్రమాదం జరిగింది.

Advertisement

మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. సిమ్రోల్ ప్రాంతంలో బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, దాదాపు 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. కొండ ప్రాంతం భేరు ఘాట్ సమీపంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఓంకారేశ్వర్ నుండి ఇండోర్‌కు వెళ్తున్న బస్సు.. కొండ ఎక్కుతుండగా నియంత్రణ కోల్పోయి లోయలో పడిపోయింది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించామని పోలీసులు తెలిపారు. దీని పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: అనిల్ అంబానికి బిగ్ షాక్.. రూ.3,084 కోట్ల విలువైన 40కిపైగా ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ, సీబీఐ

Advertisement

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×