E-Paper
Advertisement

Eluru Bus Accident: మధ్య ప్రధేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న కారు.. ఎనిమిమంది మృతి

Eluru Bus Accident: మధ్య ప్రధేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న కారు.. ఎనిమిమంది మృతి
Advertisement

Private Travels Bus Incident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రక్కును కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఎనిమంది మృతి చెందారు. మరో 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: కారును ఢీకొన్న ట్రావెల్ బస్సు.. సజీవదహనమైన తల్లి, కుమారుడు

Advertisement

రోడ్డు ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, ఇతర వాహనాదారులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. వారికి చికిత్స కొనసాగుతోంది.. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు సమీపంలో జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సు బోల్తా పడింది. విశాఖపట్నం నుంచి గుంటూరు వెళుతున్న బస్సు అదుపు తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 40మంది ప్రయాణికులు ఉన్నారు. ఏలూరు రూరల్ పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. తెల్లవారుజాము సమయంలో బస్సు బోల్తా కొట్టింది. గాయపడ్డ వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల క్రితమే ఇదే ప్రాంతంలో ఒక ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైన నలుగురు చనిపోయారు.

Advertisement

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×