E-Paper
Advertisement

Road accident: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్‌లో మృతి

Road accident: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్‌లో మృతి

Road accident: పల్నాడు జిల్లా, చిలకలూరిపేట సమీపాన గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న ఓ కారు, ముందు వెళ్తున్న కంటైనర్‌ను వేగంగా వెనుక నుంచి ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది.

ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సమాచారం. వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ: OTT Movie : గర్ల్ ఫ్రెండ్ ఉండగానే మరో అమ్మాయితో… వద్దు వద్దంటూనే ముద్దు… ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీతో సింగిల్స్ కు పండగే

Related News

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి, మృతులు పెరిగే అవకాశం? పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

Big Stories

×