E-Paper
Advertisement

Hyderabad: జలవిహార్ ఆర్ఓ ప్లాంట్లో పేలుడు.. అలెర్ట్ అయిన అధికారులు

Hyderabad: జలవిహార్ ఆర్ఓ ప్లాంట్లో పేలుడు.. అలెర్ట్ అయిన అధికారులు
Advertisement

Hyderabad: హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో ఉన్న జలవిహార్‌లో ఘోర ప్రమాం చోటుచేసుకుంది. ఆర్వో ప్లాంట్‌లో పేలుడు సంభవించి అక్కడ పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే అప్రత్తమైన తోటి సిబ్బంది, క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పేలుడు ధాటికి ప్లాంట్‌లోని పరికరాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. అసలు పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. జలవిహార్‌లో సందర్శకులు ఉన్న సమయంలో ఈ ఘటన జరగడంతో అందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:అందాల ఆరబోతతో లక్షల్లో సంపాదన.. సబ్‌స్క్రిప్షన్ల పేరుతో నిలువు దోపిడి!

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×