E-Paper
Advertisement

7 Year Old Boy Murder: అత్తాపూర్ లో దారుణం.. ఏడేళ్ల బాలుడి తలపై బండరాళ్లతో కొట్టి..

7 Year Old Boy Murder: అత్తాపూర్ లో దారుణం.. ఏడేళ్ల బాలుడి తలపై బండరాళ్లతో కొట్టి..
Advertisement

7 Year Old Boy Murder: ఏడేళ్ల బాలుడి పై దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన రంగారెడ్డి రాజేంద్రనగర్ మండలంలోని అత్తాపూర్‌లో జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు బాలుడి తలపై రాళ్లతో కొట్టి హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని మీరాలం ట్యాంక్ సమీపంలో పారేశారు. అక్కడి స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

మృతిచెందిన బాలుడి తలపై తీవ్ర గాయాలు ఉన్నట్లు గుర్తించారు. అసలు బాలుడు ఎవరు? ఆ బాలుడిని ఎందుకు హత్య చేశారు? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement

Also read: ‘మనీ హీస్ట్’ చూసి బ్యాంకుకు కన్నం, ఏకంగా 17 కిలోల బంగారం కొట్టేసి..

హైదరాబాద్‌లోని పలు పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసుల వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ బాలుడి కుటుంబ సభ్యలే ఎవరైనా చేశారా లేక అఘంతకుల ఈ దారుణానికి పాల్పడ్డారా అనే దాని పై పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పుడు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×