E-Paper
Advertisement

Double Murder: జీడిమామిడి తోటలో తల్లీ, కూతుళ్ల హత్య కలకం

Double Murder: జీడిమామిడి తోటలో తల్లీ, కూతుళ్ల హత్య కలకం
Advertisement

Double Murder: ఆంధ్రప్రదేశం రాష్ట్రం ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నల్లమాడులో దారుణం జరిగింది. నల్లకూడా‌లోని జీడిమామిడి తోటలో ఓ తల్లీ, కూతుళ్ల హత్య సంఘనట కలకలం రేపింది. హత్యనంతరం నిర్జీవం తల్లీ, కూతుళ్లు తోటలో పడి ఉన్నారు. అది చూసిన స్థానికుల వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు తూర్పు గోదావరి జిల్లా అనంతపల్లికి చెందినవారీగా గుర్తించారు.

Also Read: పవన్ కళ్యాణ్ పై మంత్రి పొన్నం ఫైర్.. క్షమాపణ చెప్పాలని డిమాండ్..!

దారుణంగా హత్య..

Advertisement

హత్యానంతరం మృతుల శరీరం పై బలమైన గాయాలున్నట్లు పోలీసులు తెలిపారు. తోటలో వేరువేరు చోట్ల తల్లీ కూతుర్ల మృతదేహలు పడి ఉన్నాయి. దీంతో స్ధానికుల సమాచారం అనంతరం వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని వీరిని ఎవరు హత్య చేశారనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ సంఘటనతో అక్కడి ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురైతున్నారు. పగటి పూటనే తల్లీ కుతుర్లను అతి దారుణంగా హత్య చేయండంతో అక్కడి ప్రాంత ప్రజలు భయంతో జంకుతున్నారు. మృతికి కారకులైన వారిని వెంటనే గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను స్థానికులు కోరారు.

Advertisement

Also read: భార్యను చికిత్స కోసం తీసుకువెళ్లేందుకు.. గవర్నర్‌ కాన్వాయ్‌ని అడ్డంగించిన భర్త..!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×