E-Paper
Advertisement

BREAKING: పబ్‌లో దొంగ.. పోలీసులనే కాల్చేశాడు.. చివరకు..?

BREAKING: పబ్‌లో దొంగ.. పోలీసులనే కాల్చేశాడు.. చివరకు..?
Advertisement

Hyderabad News: హైదరాబాద్, గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌‌లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. పోలీసులపైకి దొంగ ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. పబ్‌కు వచ్చిన దొంగను పట్టుకునేందకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసులపైకి దొంగ రెండు సార్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఘటనలో కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి, బౌన్సర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

కాల్పులకు తెగబడింది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్‌గా పోలీసులు గుర్తించారు.  గాయాలపాలైన కానిస్టేబుల్ వెంకట్ రెడ్డిని, బౌన్సర్‌ను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×