E-Paper
Advertisement

BREAKING: పబ్‌లో దొంగ.. పోలీసులనే కాల్చేశాడు.. చివరకు..?

BREAKING: పబ్‌లో దొంగ.. పోలీసులనే కాల్చేశాడు.. చివరకు..?

Hyderabad News: హైదరాబాద్, గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌‌లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. పోలీసులపైకి దొంగ ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. పబ్‌కు వచ్చిన దొంగను పట్టుకునేందకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసులపైకి దొంగ రెండు సార్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఘటనలో కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి, బౌన్సర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

కాల్పులకు తెగబడింది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్‌గా పోలీసులు గుర్తించారు.  గాయాలపాలైన కానిస్టేబుల్ వెంకట్ రెడ్డిని, బౌన్సర్‌ను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Related News

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

Big Stories

×