E-Paper
Advertisement

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్‌లో చనిపోయారు..

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్‌లో చనిపోయారు..
Advertisement

Medak road accident: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. జిల్లాలోని నర్సాపూర్ మండలం చింతకుంట సమీపంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. అనంతరం వెంటనే ఓబైక్ పై నుంచి లారీ వెళ్లడంతో ప్రమాదం జరిగింది. ఈ  ప్రమాదంలో ముగ్గరు యువకులు అక్కడికక్కడే చనిపోయారు.

మృతులంతా ఓకే కుటుంబానికి చెందిన వారని స్థానికులు పేర్కొన్నారు. మృతుల్లో ఐదేళ్ల చిన్నారి ఉందని తెలిపారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది అని..? పోలీసుల ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: Crime News: తల్లిదండ్రులను ట్రాక్టర్‌తో గుద్ది చంపిన కసాయి కొడుకు

Also Read: Iran Explosion: భారీ పేలుడు.. 500 మందికి తీవ్రగాయాలు..

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×