BigTV English
Advertisement

Lorry Accident: తిరుపతి ఘాట్ రోడ్డులో లారీ బీభత్సం.. నలుగురు మృతి

Lorry Accident: తిరుపతి ఘాట్ రోడ్డులో లారీ బీభత్సం.. నలుగురు మృతి

Lorry Accident in Tirumala: తిరుపతిలోని భాకరాపేట ఘాట్ రోడ్డులో లారీ బీభత్సం సృష్టించింది. టమాటాల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.


టమాటాల లోడు ఉన్న కంటైనర్ కారుపై పడటంతో కారులో ఉన్నవారికి తీవ్రగాయాలయ్యాయి. తమను కాపాడాలని ఆర్తనాదాలు చేశారని స్థానికులు చెబుతున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: భర్తను కాదని మరిదితో పారిపోయిన మహిళ.. నెల రోజుల తరువాత రోడ్డుపై ధర్నా చేస్తూ..


పుంగనూరులో ఆశా కార్యకర్త ఆత్మహత్య

చిత్తూరు జిల్లా పుంగనూరులోని చౌడేపల్లి మండలం పుదిపట్లకు చెందిన ఆశా కార్యకర్త హేమ (30) ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాల నేపథ్యంలో హేమ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే పోలీసులు ఆమె శరీరంపై గాయాలున్నట్లు గుర్తించారు. హేమ మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమెను హత్య చేసి ఉరివేశారా ? లేక ఆత్మహత్యేనా ? అన్న కోణంలో విచారిస్తున్నారు.

Related News

Bidar Road Incident: ఘోర ప్రమాదం.. అమ్మవారి దర్శనానికి వెళ్లి వస్తుండగా.. స్పాట్‌లో ముగ్గురు..

Crime News: దారుణం.. పరీక్షల్లో ఫెయిలయ్యానని హీలియం గ్యాస్ పీల్చి వ్యక్తి ఆత్మహత్య..

Konaseema District: రాష్ట్రంలో దారుణం.. ఐదవ తరగతి బాలిక ఆత్మహత్య

Hyderabad Crime: రెండేళ్ల కూతురితో కలిసి హుస్సేన్‌ సాగర్ లో దూకిన మహిళ.. కారణం ఇదే!

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో దారుణం.. వృద్ధుడిపై దాడి చేసి బయటకు తోసేశారు.. చివరకు?

Karimnagar: ఉపాధ్యాయుడు కొట్టాడని గడ్డిమందు తాగిన ఇద్దరు విద్యార్థులు

Vikarabad Crime: రాష్ట్రంలో మరో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. స్పాట్‌లో డ్రైవర్..?

Pet Dog Killed: కుక్క పిల్లను నేలకేసి కొట్టి చంపిన పని మనిషి.. లిఫ్ట్ లో జరిగిన దారుణం సీసీ కెమెరాల్లో రికార్డ్

Big Stories

×