E-Paper
Advertisement

Manchu Lakshmi: ఆస్తి వివాదాలపై ఒక్క పోస్ట్ తో చెక్ పెట్టిన మంచు లక్ష్మీ..ఇకనైనా.?

Manchu Lakshmi: ఆస్తి వివాదాలపై ఒక్క పోస్ట్ తో చెక్ పెట్టిన మంచు లక్ష్మీ..ఇకనైనా.?
Advertisement

Manchu Lakshmi.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ గా గుర్తింపు తెచ్చుకుంది మంచు ఫ్యామిలీ(Manchu Family). క్రమశిక్షణకు మారుపేరైన ఈ కుటుంబంలో గొడవలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ముఖ్యంగా మోహన్ బాబు(Mohan Babu) తాను సంపాదించిన ఆస్తులలో బిడ్డలకు పంచడంలో వ్యత్యాసం చూపించాడనే నేపథ్యంలోనే ఈ గొడవలు తలెత్తాయని సమాచారం. ముఖ్యంగా మంచు లక్ష్మీ (Manchu Lakshmi), మంచు విష్ణు (Manchu Lakshmi) లకు అధికంగా ఆస్తులు రాసిచ్చిన మోహన్ బాబు చిన్న కొడుకు అయినా మంచు మనోజ్ (Manchu Manoj) కు కేవలం ఒక ఫ్లాట్ ఇవ్వడంతోనే ఈ గొడవలు మొదలయ్యాయనే వార్తలు వినిపిస్తున్నాయి. కుటుంబంలో ఈ సమస్యలు ఎప్పటినుంచో ఉన్నా.. మనోజ్ వివాహం తర్వాతే ఈ గొడవలను బహిర్గతం చేశారని సమాచారం.

ఒక పోస్ట్ తో గొడవలకు చెక్ పెట్టిన మంచు లక్ష్మి..

Advertisement

ఇదిలా ఉండగా కుటుంబంలో పెద్ద ఎత్తున గొడవలు జరుగుతూ ఉండడంతో మంచు లక్ష్మీ ఒక్క పోస్టుతో గొడవలకు పుల్ స్టాప్ పెట్టినట్టు తెలుస్తోంది. మంచు లక్ష్మి తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాసుకుంది.” నేను దేనిని అడగకూడదు.. ఇకపై నేను ఏది నా కోసం కోరుకోను.. నేను చెప్పే ఈ మాట దేనినైనా ఆపడానికి సరైన కారణం అవచ్చు” అంటూ తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ఇక మంచు లక్ష్మి ఇలా పోస్ట్ పెట్టడంతో అందరూ మంచు ఫ్యామిలీలో గొడవలపై ఇలా చెక్ పెట్టింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఇకపై తండ్రి నుంచి ఎటువంటి ఆస్తులు అడగనని, కనీసం ఈ నిర్ణయం మంచు కుటుంబంలో వస్తున్న గొడవలను ఆపుతుందేమో అనే అభిప్రాయంతోనే తాను ఈ నిర్ణయానికి వచ్చినట్లుంది అంటూ నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.

జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత..

Advertisement

ప్రస్తుతం మంచు విష్ణు (Manchu Vishnu)భార్య బిడ్డలతో దుబాయిలో సెటిల్ అవ్వగా.. అటు మంచు లక్ష్మీ (Manchu Lakshmi)కూడా ముంబైలో సెటిల్ అయిపోయింది. ఇక ప్రస్తుతం మంచు మనోజ్ జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటిలోనే భార్యాబిడ్డలతో కలిసి ఉంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మోహన్ బాబుతో తిరుపతిలో ఉన్న విద్యానికేతన్ సంస్థలలో అవకతవకలు జరుగుతున్నాయని, మంచు మనోజ్ గొడవపడగా మోహన్ బాబు అనుచరులు మనోజ్ పై దాడి చేశారు. ఇక ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, మోహన్ బాబు కూడా కంప్లైంట్ ఇవ్వడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. దీనికి తోడు కొడుకులిద్దరి తరఫున 70 మంది బౌన్సర్లు మోహన్ బాబు ఇంటికి చేరుకోవడంతో అటు పహాడీ షరీఫ్ పోలీసులు కూడా వచ్చారు. దీంతో ఈ విషయాలు భారీగా వైరల్ అయ్యాయి. ఇక ఇటీవల రాచకొండ పోలీసులు వీరిని విచారణకు రావాలని పిలవగా.. మోహన్ బాబు అస్వస్థత కారణంగా వెళ్లలేకపోయారు. మరొకవైపు మంచు మనోజ్ కూడా చిన్న పాప ఉందని సమస్యలు సద్దుమణిగాక వస్తానని తెలిపారు. ఇక తర్వాత రాచకొండ పోలీస్ స్టేషన్ కి వెళ్లి లక్ష బాండ్ ఇచ్చి తనంతట తాను గొడవలకు వెళ్ళనని చెప్పాడు. అలాగే మంచు విష్ణు కి కూడా రాచకొండ పోలీసులు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu)

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×