BigTV English
Advertisement

Padma Awards 2025 : బాలకృష్ణకు శుభాకాంక్షల వెల్లువ

Padma Awards 2025 : బాలకృష్ణకు శుభాకాంక్షల వెల్లువ

Padma Awards 2025 : గణతంత్ర దినోత్సవం (Republic Day celebrations) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలు (Padma Awards 2025) ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఇక పద్మ భూషణ్ కు ఎంపికైన హీరో బాలకృష్ణకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు


పద్మ భూషణ్ కు ఎంపికైన హీరో బాలకృష్ణకు రవితేజ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. సినిమాలకు, సమాజానికి ఎన్నో దాతృత్వ సేవలు అందించే  ప్రయత్నం చేసినందుకు ఆయనకు తగిన గౌరవం లభించిందని తెలిపారు.

కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాదికి గానూ 139మందిని ఎంపిక చేసింది. ఇందులో ఏడుగురికి పద్మ విభూషణ్‌, 19 మందిని పద్మ భూషణ్‌, 113 మందికి పద్మ శ్రీ ప్రకటించింది. అయితే ఏపీ నుంచి కళల విభాగంలో పలువురు ఎంపికయ్యారు. ఇందులో సినీనటుడు బాలకృష్ణ, వైద్య విభాగంలో దువ్వూరు నాగేశ్వర్‌రెడ్డి ఉన్నారు. వీరితో పాటు మరో ఐదుగురు తెలుగువారు ఉన్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×