E-Paper
Advertisement

Padma Awards 2025 : బాలకృష్ణకు శుభాకాంక్షల వెల్లువ

Padma Awards 2025 : బాలకృష్ణకు శుభాకాంక్షల వెల్లువ

Padma Awards 2025 : గణతంత్ర దినోత్సవం (Republic Day celebrations) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలు (Padma Awards 2025) ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఇక పద్మ భూషణ్ కు ఎంపికైన హీరో బాలకృష్ణకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు

పద్మ భూషణ్ కు ఎంపికైన హీరో బాలకృష్ణకు రవితేజ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. సినిమాలకు, సమాజానికి ఎన్నో దాతృత్వ సేవలు అందించే  ప్రయత్నం చేసినందుకు ఆయనకు తగిన గౌరవం లభించిందని తెలిపారు.

కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాదికి గానూ 139మందిని ఎంపిక చేసింది. ఇందులో ఏడుగురికి పద్మ విభూషణ్‌, 19 మందిని పద్మ భూషణ్‌, 113 మందికి పద్మ శ్రీ ప్రకటించింది. అయితే ఏపీ నుంచి కళల విభాగంలో పలువురు ఎంపికయ్యారు. ఇందులో సినీనటుడు బాలకృష్ణ, వైద్య విభాగంలో దువ్వూరు నాగేశ్వర్‌రెడ్డి ఉన్నారు. వీరితో పాటు మరో ఐదుగురు తెలుగువారు ఉన్నారు.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×