BigTV English

Padma Awards 2025 : బాలకృష్ణకు శుభాకాంక్షల వెల్లువ

Padma Awards 2025 : బాలకృష్ణకు శుభాకాంక్షల వెల్లువ

Padma Awards 2025 : గణతంత్ర దినోత్సవం (Republic Day celebrations) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలు (Padma Awards 2025) ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఇక పద్మ భూషణ్ కు ఎంపికైన హీరో బాలకృష్ణకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు


పద్మ భూషణ్ కు ఎంపికైన హీరో బాలకృష్ణకు రవితేజ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. సినిమాలకు, సమాజానికి ఎన్నో దాతృత్వ సేవలు అందించే  ప్రయత్నం చేసినందుకు ఆయనకు తగిన గౌరవం లభించిందని తెలిపారు.

కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాదికి గానూ 139మందిని ఎంపిక చేసింది. ఇందులో ఏడుగురికి పద్మ విభూషణ్‌, 19 మందిని పద్మ భూషణ్‌, 113 మందికి పద్మ శ్రీ ప్రకటించింది. అయితే ఏపీ నుంచి కళల విభాగంలో పలువురు ఎంపికయ్యారు. ఇందులో సినీనటుడు బాలకృష్ణ, వైద్య విభాగంలో దువ్వూరు నాగేశ్వర్‌రెడ్డి ఉన్నారు. వీరితో పాటు మరో ఐదుగురు తెలుగువారు ఉన్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×