E-Paper
Advertisement

Veera Simha Reddy: ఓటీటీలోకి ‘వీరసింహారెడ్డి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Veera Simha Reddy: ఓటీటీలోకి ‘వీరసింహారెడ్డి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Veera Simha Reddy: గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’. సంక్రాతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఘన విజయం సాధించింది. థియేటర్లు దద్దరిల్లిపోయాయి. బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, హనీరోజ్ ప్రత్యేక పాత్రలో నటించారు.

థియేటర్లలో దుమ్మురేపిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్ స్టార్‌లో ఈనెల 23 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి అధికారికంగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దీంతో థియేటర్‌లో చూడలేని వారు ఓటీటీలో చేసేందుకు రెడీ అయిపోతున్నారు.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×