E-Paper
Advertisement

America : డ్రిప్ వాటర్ ఇంజెక్ట్ చేసిన నర్సు.. ఆసుపత్రిలో 10 మంది మృతి..

America : డ్రిప్ వాటర్ ఇంజెక్ట్ చేసిన నర్సు.. ఆసుపత్రిలో 10 మంది మృతి..
Advertisement

America : ఓ నర్స్ చేసిన పని వల్ల పది మంది అమాయక రోగులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ విషాద ఘటన అమెరికాలో జరిగింది. యూఎస్ ఒరెగాన్‌లోని ఓ ఆసుపత్రిలో నర్సు రోగులకు ఇచ్చిన మందులను దొంగిలించి వాటికి బదులుగా డ్రిప్ వాటర్ ను ఇంజెక్ట్ చేసింది. దీంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆసుపత్రిలో ఇచ్చే మందులు చోరీకి గురి కావడంతో ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. డిసెంబర్ ప్రారంభంలో ఓ మాజీ ఉద్యోగి మందులను దొంగిలించారని పోలీసులు అధికారులను అలర్ట్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Advertisement

హాస్పటల్ లో పేషెంట్స్ కు ఇచ్చే పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ నర్సు దొంగతనం చేసి దాన్ని కప్పి పుచ్చేందుకు రోగులకు డ్రిప్ వాటర్ ని ఇంజెక్ట్ చేసిందని తెలుస్తోంది. ఈ ఆసుపత్రిలో మృతి చెందిన వ్యక్తుల మరణాలు ఇన్‌ఫెక్షన్ కారణంగానే జరిగాయని ఆస్పత్రి అధికారులు తమతో చెప్పారని మృతుల కుటుంబ సభ్యులు అంటున్నారు.ఈ మరణాలు మెడిసిన్ చోరీ వల్ల జరిగిందా లేక ట్యాంపరింగ్ వల్ల జరిగిందా అనే విషయాన్ని నిర్ధారించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×