E-Paper
Advertisement

Flight: తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన.. మద్యం మత్తులో..

Flight: తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన.. మద్యం మత్తులో..
Advertisement

Flight: న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానంలో ఓ వ్యక్తి తాగినమైకంలో తోటి ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేసిన విషయం తెలిసిందే. గతేడాది నంబర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ఘటన మరువక ముందు ఇదే తరహాలో మరో ఘటన చోటుచేసుకుంది. మళ్లీ న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు పక్కన కూర్చున్న ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు.

శుక్రవారం రాత్రి న్యూయార్క్ నుంచి AA292 అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం ఢిల్లీకి బయల్దేరింది. ఆ విమానంలో ఓ ప్రయాణికుడు తాగిన మైకంలో మూత్రవిసర్జన చేశాడు. అయితే అది తోటి ప్రయాణికుడిపై పడడంతో అతను సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. వెంటనే సిబ్బంది పైలట్ ద్వారా ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి తెలియజేశారు.

Advertisement

విమానం 14 గంటల తర్వాత ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కాగానే నిందితుడ్ని సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఇరుపక్షాల వాదనలు నమోదు చేసి విచారిస్తున్నారు.

Tags

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×