EPAPER

Biden On Morbi Bridge Tragedy : మార్బీ బ్రిడ్జ్ దుర్ఘటనపై బైడెన్ దిగ్భ్రాంతి..

Biden On Morbi Bridge Tragedy : మార్బీ బ్రిడ్జ్ దుర్ఘటనపై బైడెన్ దిగ్భ్రాంతి..

Biden on Morbi Bridge Tragedy : గుజరాత్ మోర్బీ దుర్ఘటన ప్రపంచ దేశాలను కూడా దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దీనిపై స్పందించారు. ‘మోర్బీ బ్రిడ్జ్ దుర్ఘటనతో దిగ్భ్రాంతికి గురయ్యా.. మృతుల కుటుంబాలకు నేను జిల్ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’ అని అన్నారు.


భారత్, అమెరికా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ క్లిష్ట సమయంలో భారత్‌కు మా సహకారం ఉంటుంది. బైడెన్‌తో పాటు ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ‌కూడా ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ఆమె తెలియజేశారు. బైడెన్ టీంలో పనిచేస్తున్న ఇతర సెక్రెటరీలు, ప్రముఖులు కూడా ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న కొందరిని కాపాడిన వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు.


Tags

Related News

Yahya Sinwar Tunnel: ప్రజలు చనిపోతుంటే విలాసాల్లో నాయకుడు.. యహ్యా సిన్వర్ టన్నెల్ వీడియో బయటపెట్టిన ఇజ్రాయెల్

Australia King Charles: ‘ఇది మీ దేశం కాదు’.. ఆస్ట్రేలియా పార్లమెంటులో బ్రిటన్ రాజుకు ఘోర అవమానం

British Columbia Elections: బ్రిటీష్ కొలంబియా ఎన్నికల్లో భారతీయుల హవా.. ఏకంగా 14 మంది విజయం!

Trump Mc Donalds: మెక్ డొనాల్డ్స్‌లో వంట చేసిన ట్రంప్.. అమెరికా ఎన్నికల్లో ‘ఇండియన్’ ఫార్ములా?

ISIS: మా పిల్లలను చంపి.. మాకే తినిపించారు, అక్కడి భయానక అనుభవాలను బయటపెట్టిన మహిళ

Elon Musk 1 Million dollar: డైలీ ఒకరికి రూ.8 కోట్లు ఇస్తా.. అమెరికా ఎన్నికల ప్రచారంలో మస్క్ సంచలన ప్రకటన

Maternity Leave Job Loss: మెటర్నిటి లీవ్ అడిగితే ఉద్యోగం నుంచి తొలగించిన బాస్.. ఆమె చేసిన తప్పేంటంటే..

Big Stories

×