E-Paper
Advertisement

Biden On Morbi Bridge Tragedy : మార్బీ బ్రిడ్జ్ దుర్ఘటనపై బైడెన్ దిగ్భ్రాంతి..

Biden On Morbi Bridge Tragedy : మార్బీ బ్రిడ్జ్ దుర్ఘటనపై బైడెన్ దిగ్భ్రాంతి..
Advertisement

Biden on Morbi Bridge Tragedy : గుజరాత్ మోర్బీ దుర్ఘటన ప్రపంచ దేశాలను కూడా దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దీనిపై స్పందించారు. ‘మోర్బీ బ్రిడ్జ్ దుర్ఘటనతో దిగ్భ్రాంతికి గురయ్యా.. మృతుల కుటుంబాలకు నేను జిల్ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’ అని అన్నారు.

భారత్, అమెరికా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ క్లిష్ట సమయంలో భారత్‌కు మా సహకారం ఉంటుంది. బైడెన్‌తో పాటు ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ‌కూడా ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ఆమె తెలియజేశారు. బైడెన్ టీంలో పనిచేస్తున్న ఇతర సెక్రెటరీలు, ప్రముఖులు కూడా ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న కొందరిని కాపాడిన వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు.

Tags

Related News

తగలబడిన పెర్రీ.. ఐదుగురు మృతి, 80 మంది మిస్సింగ్, ఫిలిప్పిన్స్‌‌లో ఘోరం

ప్రపంచ అధినేతల జీతాల లిస్ట్ ఇదే, సింగపూర్ ప్రధాని సాలరీ చూస్తే నోరెళ్లబెడతారు!

అమ్మబాబోయ్.. నూడుల్స్‌లో బతికున్న ఎలుక పిల్ల.. రెస్టారెంట్‌పై కేసు నమోదు!

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. మానవుల మూత్రం వల్ల అతిపెద్ద ముప్పు? పరిశోధనలో కొత్త విషయాలు

మిస్‌‌ వరల్డ్‌‌-2026 పోటీలు.. జోహెరి మెలాకు ప్రపంచ సుందరి కిరీటం, వియత్నాంలో అంగరంగ..

వివాహంలో భారీ అగ్నిప్రమాదం.. స్పాట్‌లో 22 మంది మృతి, కాంగోలో ఘటన

ఆఫ్రికా పెరిగింది, అమెరికా అలిగింది.. కొత్త ప్రపంచ పటానికి UN ఆమోదం

నేపాల్‌పై ప్రకృతి కన్నెర్ర.. భారీగా విరిగిన కొండచరియలు, నది ప్రవాహానికి అంతరాయం

Big Stories

Advertisement
×