E-Paper
Advertisement

Visa: ఊడిన ఉద్యోగం.. ముగుస్తున్న వీసా గడువు.. ఆందోళనలో భారతీయ టెకీలు

Visa: ఊడిన ఉద్యోగం.. ముగుస్తున్న వీసా గడువు.. ఆందోళనలో భారతీయ టెకీలు
Advertisement

Visa: ఆర్థిక మాంద్యం దెబ్బకు దిగ్గజ టెక్ కంపెనీలన్నీ దివాలా తీస్తున్నాయి. ఆర్థికభారాన్ని తగ్గించుకునేందుకు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. ఇటీవల టెక్ దిగ్గజం గూగుల్ దాదాపు 2.5 లక్షల మంది ఉద్యోగులను ఇళ్లకు సాగనంపగా.. అందులో దాదాపు లక్ష మంది భారతీయులే ఉన్నారు. దీంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. అటు వీసా గడువు ముగుస్తుండడం.. ఇటు కొత్త ఉద్యోగం దొరకకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన వాళ్లు 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగం చూసుకోవాలి. ఈలోగా ఉద్యోగం దొరకకపోతే దేశాన్ని వీడాల్సి ఉంటుంది. అయితే ఆర్థిక మాంద్యం దెబ్బకు చాలా కంపెనీలు ఉన్న ఉద్యోగులనే తొలగిస్తున్నాయి.. కానీ కొత్త వారిని తీసుకోవడం లేదు. దీంతో కొత్త ఉద్యోగం వెతుక్కోవడం పెద్ద సవాల్‌గా మారింది.

Advertisement

ముఖ్యంగా హెచ్-1బీ వీసాపై అమెరికాకు వెళ్లి ఉద్యోగం కోల్పోయిన వారి పరిస్థితి దారుణంగా ఉందని ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పొరా స్టడీస్ వెల్లడించింది. చూస్తుండగానే 60 రోజుల సమయం గడిచిపోతుండడంతో.. తమ పిల్లలను వెంట పెట్టుకొని స్వదేశానికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపింది.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×