E-Paper
Advertisement

Houthi missile attack on US: అమెరికా చమురు నౌకపై హౌతీల క్షిపణి దాడి

Houthi missile attack on US: అమెరికా చమురు నౌకపై హౌతీల క్షిపణి దాడి
Advertisement

houthis claim direct missile attack on us warship in red sea

Advertisement

గాజాలో పాలస్తీనియన్లకు సంఘీభావంగా ఎర్ర సముద్రంలో హౌతీల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గల్ప్ ఆఫ్ ఏడెన్‌లో అమెరికాకు చెందిన చమురు నౌకపై క్షిపణి దాడికి పాల్పడ్డారు. అయితే దానిని మధ్యలోనే కూల్చివేసినట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్(సెంట్ కామ్) తెలిపింది.

హౌతీల నియంత్రణలో ఉన్న యెమెన్ నుంచి ఆ మిస్సైల్ దూసుకువచ్చిందని పేర్కొంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆరంభించిన నవంబర్ 19 నాటి నుంచి హౌతీలు డ్రోన్లు, మిస్సైళ్లతో వాణిజ్యనౌకలపై విరుచుకుపడుతూనే ఉన్నారు.

Advertisement

Read more: న్యూయార్క్ లో అగ్నిప్రమాదం.. భారత జర్నలిస్టు మృతి

మరోవైపు యెమెన్‌లోని హౌతీలపై అమెరికా, బ్రిటన్ తాజాగా దాడులు చేశాయి.8 ప్రాంతాల్లో మొత్తం 18 లక్ష్యాలను నేలమట్టం చేశాయి. వీటిలో ఆయుధాగారం కూడా ఉంది. అటాక్ డ్రోన్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, రాడార్లు, ఓ హెలికాప్టర్ ఆ ఆయుధాగారంలో ఉన్నట్టు తెలుస్తోంది.

హౌతీ రెబెల్స్ దాడులు ఆరంభమైన తర్వాత అమెరికా, బ్రిటన్ ప్రతి దాడులకు దిగడం ఇది నాలుగోసారి. ఈ నెలలో రెండో దాడి. ఇప్పటివరకు హౌతీలు వాణిజ్యనౌకలను లక్ష్యంగా చేసుకుని 45 సార్లు దాడులకు దిగారు.

 

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×