BigTV English

Pakistan: ముజాహిదీన్‌లను సృష్టించి తప్పుచేశాం.. వారే ఉగ్రవాదులయ్యారు: పాక్ మంత్రి

Pakistan: ముజాహిదీన్‌లను సృష్టించి తప్పుచేశాం.. వారే ఉగ్రవాదులయ్యారు: పాక్ మంత్రి

Pakistan: పాకిస్థాన్ హోంమంత్రి రానా సనావుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ముజాహిదీన్‌లను సృష్టించి పాక్ తప్పుచేసిందని అభిప్రాయపడ్డారు. పార్లమెంటులో ‘‘మనం ముజాహిదీన్‌లను సృష్టించాం. వారే ఇప్పుడు ఉగ్రవాదులయ్యారు’’ అని పేర్కొన్నారు.


ఉగ్రదాడులతో పాకిస్థాన్ సతమతమవుతోందని అన్నారు. ఈ దాడులతో పాక్ పడుతున్న కష్టాలను ప్రపంచం గుర్తించడం లేదని తెలిపారు. ఉగ్రదాడులతో పాకిస్థాన్‌కు ఇప్పటి వరకు 12,600 కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని తెలిపారు.

ఇక పెషావర్‌లో ఇటీవల జరిగిన ఆత్మాహుతి దాడిలో ఇప్పటి వరకు 101 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 97 మంది పోలీసులే ఉన్నారు. ఈ ఘటనపై పారదర్శకంగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ పోలీసులు బుధవారం పెషావర్‌లో నిరసన తెలిపారు.


Tags

Related News

America News: ఎయిర్‌పోర్టులో ఢీ కొన్న విమానాలు, ఎలా జరిగింది? వైరల్ అవుతున్న వీడియో

Philippines: చిగురుటాకులా వణికిన ఫిలిప్పీన్స్‌.. వరుసగా మూడు భూకంపాలు, 22 మంది మృతి

USA: అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా..

Indonesia News: ఇండోనేషియాలో కూలిన స్కూల్ బిల్డింగ్.. శిథిలాల కింద 65 మంది విద్యార్థులు

Myanmar: మయన్మార్‌లో భూకంపం.. 4.7గా నమోదు, భారత్‌లోనూ ప్రకంపనలు

London News: గాంధీ విగ్రహంపై పిచ్చి రాతలు.. లండన్‌లో వెర్రి చేష్టలు, వెనుకున్నదెవరు?

Lawrence Bishnoi Gang: లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ చుట్టూ ఉచ్చు.. కెనడా సంచలనం నిర్ణయం

Donald Trump: టాలీవుడ్‌కు ట్రంప్ షాక్.. ఇక అమెరికాలో తెలుగు సినిమాలు రిలీజ్ కష్టమేనా?

Big Stories

×