E-Paper
Advertisement

Cheetah: భారత్‌కు వందకుపైగా దక్షిణాఫ్రికా చీతాలు

Cheetah: భారత్‌కు వందకుపైగా దక్షిణాఫ్రికా చీతాలు
Advertisement

Cheetah: భారత్‌లో చీతాలు అంతరించిపోయి దాదాపు పదేళ్లు అవుతోంది. అయితే వాటిని మళ్లీ పరిరక్షించాలనే ఉద్దేశ్యంతో పోయిన ఏడాది నమీబియా నుంచి ఎనిమిది చీతాలను భారత్‌కు తీసుకొచ్చారు. సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ బర్త్ డే సందర్భంగా నమీబియా నుంచి తీసుకొచ్చి మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్క్‌లో వదిలారు. ఇప్పుడిప్పుడే ఆ చీతాలు ఇక్కడి వాతావరణానికి అలవాటు పడిపోతున్నాయి.

ప్రపంచంలోనే అత్యధికంగా చీతాలు కలిగిన దేశాల్లో ఒకటి దక్షిణాఫ్రికా. తాజాగా భారత్‌కు 100పైగా చీతాలను అందించేందుకు దక్షిణాఫ్రికా ముందుకొచ్చింది. రానున్న పదేళ్లలో 100కు పైగా చీతాలను అందించేలా దక్షిణాఫ్రికాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతి ఏటా 12 చీతాల చొప్పున రానున్న 8 నుంచి 10 ఏళ్లు పంపిచనుంది.

Advertisement

మొదటి విడుదతలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 12 చీతాలను భారత్‌కు పంపించనున్నట్లు దక్షిణాఫ్రికా ప్రకటించింది. ఈ చీతాలను కూడా మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్క్‌లో వదిలిపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×