E-Paper
Advertisement

Elections: టెన్షన్ టెన్షన్… మరికొద్ది సేపట్లోనే ఆ ఎన్నికల ఫలితాలు..

Elections: టెన్షన్ టెన్షన్… మరికొద్ది సేపట్లోనే ఆ ఎన్నికల ఫలితాలు..
Advertisement

Sri Lanka Presidential Elections: ప్రస్తుతం అంతా శ్రీలంకవైపు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శనివారం అక్కడ తదుపరి అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరిగింది. అయితే, ఆ పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపును కూడా ప్రారంభించారు. ఈ లెక్కింపు మరికొద్ది గంటల్లోనే పూర్తయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో శ్రీలంక నూతన అధ్యక్షుడు ఎవరనేది ఈ ఫలితాలతో తేలిపోనున్నది.

కాగా, పోలైన ఓట్లలో మొదటగా పోస్టల్ ఓట్లను లెక్కించారు. ఆ తరువాత సాధారణ ఓట్లను లెక్కిస్తున్నారు. దాదాపు ఓట్ల లెక్కింపు ముగిసినట్లుగా తెలుస్తోంది. ఇంకొన్ని గంటల్లో విజయం ఎవరిదనేది తేలిపోనున్నది.

Advertisement

Also Read: పేజర్లు, వాకీటాకీలు, రాకెట్ లాంచింగ్ సైట్స్.. అసలు సినిమా ముందుందా ?

శనివారం రోజు మొత్తం 22 ఎలక్ట్రోరల్ జిల్లాల్లో ఎన్నికల పోలింగ్ నిర్వహించారు. ఈ పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగింది. పోలింగ్ అనంతరం ఆ దేశ ఎన్నికల కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ అత్యంత ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయని ప్రకటించారు.

Advertisement

ఇదిలా ఉంటే.. శ్రీలంకలో రెండేళ్ల క్రితం తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సారి శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొన్నది. సమగి జన బలవేగయ పార్టీ నుంచి సజీత్ ప్రేమదాస, నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీకి చెందిన అనుర కుమార దిసనాయకేతోపాటు ప్రస్తుత అధ్యక్షుడు విక్రమ్ సింఘే.. ఈ ముగ్గురూ పోటీలో ఉన్నారు. త్రిముఖ పోరు నెలకొనడంతో ఈసారి ఎన్నికలు ఆసక్తిగా మారాయి. మరికొద్ది గంటల్లోనే శ్రీలంక అధ్యక్షుడు ఎవరనేది తేలిపోనున్నది.

Also Read: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×