BigTV English
Advertisement

India China : భారత్, చైనా విభేదాల్లో వారి జోక్యం అనవసరం : చైనా రాయబారి

India China : భారత్, చైనా విభేదాల్లో వారి జోక్యం అనవసరం : చైనా రాయబారి

India China : భారత్ చైనా మధ్య ఉన్న విభేదాల్లో ఎవ్వరూ జోక్యం చేసుకోకూడదని చైనా రాయబారి సున్ విడాంగ్ స్పష్టం చేశారు. రాయబారిగా ఆయన పదవీ కాలం ముగుస్తున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ చైనా మధ్య విభేదాలు ఉండడం వాస్తవమే అయితే వాటిని పరిశ్కరించుకోవడం కూడా అవసరం. ఇరు దేశాలు కలిసి సమిష్టి ప్రయోజనం కోసం పనిచేయడం అన్నింటికంటే ముఖ్యం అన్నారు.


భారత్ చైనా మధ్య అవగాహన మరింత విస్తృతంగా ఉండాలని సున్ విడాంగ్ అన్నారు. చర్చల ద్వారా మాత్రమే సమస్య పరిష్కారం చేసుకొనే విధంగా ఉండాలన్నారు. భారత్ చైనా మధ్య పశ్చిమ దేశాల రాజకీయాలను చొప్పించవద్దని.. అలా చేస్తే పరస్పరం విభేదించుకోవలసి వస్తుందని అన్నారు. అయితే గాల్వన్ లోయ దాడి జరిగినప్పుడు చైనా రాయబారిగా సున్ విడాంగ్ కొనసాగారు.


Tags

Related News

Adarsh Behera: సూడాన్ లో భారతీయుడు కిడ్నాప్, ఇంతకీ ఎవరీ ఆదర్శ్ బెహరా?

Donald Trump: పాక్ అణ్వాయుధాలను టెస్ట్ చేస్తుందా? మళ్లీ యుద్ధం స్టార్ట్..!

America: ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. పాక్-చైనా అణ్వాయుధ పరీక్షలు, వచ్చే ఏడాది కోసం గ్రౌండ్ ప్రిపేర్

Nepal Avalanche: నేపాల్ ఎవరెస్టు బేస్ క్యాంప్‌.. విరుచుకుపడిన హిమపాతం, ఏడుగురు మృతి

Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం.. 6.3 తీవ్రతతో అల్లకల్లోలం

Netherlands Next Prime Minister: నెదర్లాండ్ కు తొలి ‘గే’ ప్రధానమంత్రి.. ఎవరీ రాబ్ జెట్టెన్?

Supermarket Explosion: సూపర్ మార్కెట్లో భారీ పేలుడు.. 23 మంది స్పాట్‌డెడ్

Kenya Landslide: విరిగిపడిన కొండ చరియలు.. 21 మంది మృతి

Big Stories

×