BigTV English

India China : భారత్, చైనా విభేదాల్లో వారి జోక్యం అనవసరం : చైనా రాయబారి

India China : భారత్, చైనా విభేదాల్లో వారి జోక్యం అనవసరం : చైనా రాయబారి

India China : భారత్ చైనా మధ్య ఉన్న విభేదాల్లో ఎవ్వరూ జోక్యం చేసుకోకూడదని చైనా రాయబారి సున్ విడాంగ్ స్పష్టం చేశారు. రాయబారిగా ఆయన పదవీ కాలం ముగుస్తున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ చైనా మధ్య విభేదాలు ఉండడం వాస్తవమే అయితే వాటిని పరిశ్కరించుకోవడం కూడా అవసరం. ఇరు దేశాలు కలిసి సమిష్టి ప్రయోజనం కోసం పనిచేయడం అన్నింటికంటే ముఖ్యం అన్నారు.


భారత్ చైనా మధ్య అవగాహన మరింత విస్తృతంగా ఉండాలని సున్ విడాంగ్ అన్నారు. చర్చల ద్వారా మాత్రమే సమస్య పరిష్కారం చేసుకొనే విధంగా ఉండాలన్నారు. భారత్ చైనా మధ్య పశ్చిమ దేశాల రాజకీయాలను చొప్పించవద్దని.. అలా చేస్తే పరస్పరం విభేదించుకోవలసి వస్తుందని అన్నారు. అయితే గాల్వన్ లోయ దాడి జరిగినప్పుడు చైనా రాయబారిగా సున్ విడాంగ్ కొనసాగారు.


Tags

Related News

Minneapolis shooting: మినియాపొలిస్‌లో రక్తపాతం.. చర్చి స్కూల్‌పై రైఫిల్ దాడి.. అసలేం జరిగిందంటే?

Trump Statement: భారత్, పాక్ కి నేనే వార్నింగ్ ఇచ్చా.. మరింత గట్టిగా ట్రంప్ సెల్ఫ్ డబ్బా

Trump’s Tariff War: ట్రంప్ టారిఫ్ స్టార్ట్! భారత్‌కు కలిగే నష్టాలు ఇవే..

India Vs America: అమెరికాతో ఢీ అంటే ఢీ.. ట్రంప్ సుంకాల్ని వెనుక వ్యూహమేంటి?

India-China: సుంకాల యుద్ధం.. చైనాతో భారత్ సయోధ్యకు ప్రయత్నం

Kim Jong Un: కన్నీళ్లు పెట్టుకున్న కిమ్.. నమ్మండి ఇది నిజం

Big Stories

×