E-Paper
Advertisement

Trump-Biden Debate: నేడే ట్రంప్- బైడెన్ బిగ్ డిబేట్.. నాలుగేళ్లలో తొలిసారి..!

Trump-Biden Debate: నేడే ట్రంప్- బైడెన్ బిగ్ డిబేట్.. నాలుగేళ్లలో తొలిసారి..!
Advertisement

Trump-Biden Debate: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలో నిలిచిన రాజకీయ ప్రత్యర్థులు జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్ష చర్చా కార్యక్రమానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఇరువురు కీలక నేతలు గురువారం జరిగే ముఖాముఖి డిబేట్‌లో పాల్గొంటారు. గత ఎన్నికల్లో బైడెన్, ట్రంప్ పరస్పరం పోటీ పడిన సంగతి తెలిసిందే. ఈ సారి కూడా మళ్లీ వారిద్దరూ పోటీలో నిల్చున్నారు. అధ్యక్ష ఎన్నికలకు ముందు అభ్యర్థుల మధ్య ఆనవాయితీగా జరిగే ఈ డిబేట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలపై యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే ఈ ఇరువురు నేతల ప్రచారం తారాస్థాయికి చేరింది. అయితే అమెరికా అధ్యక్ష పోరులో ఉన్న డెమోక్రటిక్ నేత బైడెన్, రిపబ్లికన్ నేత ట్రంప్..నాలుగేళ్లలో తొలిసారి ముఖాముఖి తలపడనున్నారు.

Advertisement

బైడెన్, ట్రంప్ డిబేట్‌లో ఎలాంటి అంశాలపై చర్చిస్తారనే విషయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ కార్యక్రమం అట్లాంటాలో దాదాపు 90 నిమిషాల పాటు జరగనుంది. ఇందులో చర్చించే అంశాలను టీవీతోపాటు సోషల్ మీడియాలోనూ ప్రసారం కానుంది. అయితే ఈ ప్రోగ్రాంను ప్రతీ 10 మంది అమెరికన్లలో ఆరుగురు చూసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు అసోసియేటెడ్ ప్రెస్, ఎన్ఓఆర్సీ పరిశోధన సంస్థ చేపట్టిన సర్వేలో వెల్లడించింది.

Also Read: China expels Ex defence ministers: చైనా కీలక నిర్ణయం, మాజీ రక్షణశాఖ మంత్రులపై బహిష్కరణ వేటు

Advertisement

డెమోక్రటిక్ నేత బైడెన్ విజయానికి ఈ డిబేట్ చాలా ముఖ్యమని 47శాతానికి పైగా అమెరికన్లు భావిస్తుండగా..అంతకంటే ముఖ్యం ట్రంప్‌నకే అని ప్రతీ 10 మందిలో నలుగురు చెబుతున్నట్లు సమాచారం. అయితే ఈ డిబేట్ ఇద్దరికీ ముఖ్యమని 10 మందిలో ముగ్గురు భావిస్తున్నారు.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×