E-Paper
Advertisement

US Visa Fees Hike: అమెరికా వెళ్లేవారికి షాక్.. వీసా ఫీజులు పెంపు.. ఏప్రిల్ 1 నుంచి అమలు..

US Visa Fees Hike: అమెరికా వెళ్లేవారికి షాక్.. వీసా ఫీజులు పెంపు.. ఏప్రిల్ 1 నుంచి అమలు..
Advertisement
US Visa Fees Hike
US Visa Fees Hike

America Visa Fees Hike(Live tv news telugu): అమెరికాకు వచ్చేవారికి ఆ దేశం షాకిచ్చింది. వీసా ఫీజులు భారీగా పెంచేసింది. 3 రెట్లు పెరిగిన ఈ ఫీజులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. హెచ్-1బీ, ఎల్-1, ఈబీ-5 వీసాల ఫీజులు భారీగా పెరగనున్నాయి.

యూఎస్ వెళ్లే ఇండియన్స్ హెచ్-1బీ, ఎల్-1, ఈబీ-5 వీసాలకు అప్లై చేస్తారు. గత 8 ఏళ్లుగా వీసా ఫీజులు పెంచలేదు. 2016లో చివరిసారిగా వీసా ఫీజులు పెరిగాయి. కొత్త వీసా ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమమల్లోకి వస్తాయని యునెటెడ్ స్టేట్స్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించింది.

Advertisement

హెచ్ -1బీ వీసాకు దరఖాస్తు కోసం ఫారమ్ I-129 ను తీసుకోవాలి. ఈ ఫారమ్ రుసుం 460 డాలర్ల నుంచి 780 డాలర్లకు పెంచారు. అంటే అక్షరాల రూ.38 వేల నుంచి రూ.64 వేలకు రుసుం పెరుగుతుంది. హెచ్-1బీ రిజిస్ట్రేషన్ రుసుం 10 డాలర్ల నుంచి 215 డాలర్లకు పెంచారు.

Also Read: ఖరీదైన వాచ్ పెట్టుకుని దర్శనమిచ్చిన పెరూ అధ్యక్షురాలు.. ఐటీ సోదాలు

Advertisement

నాన్ ఇమ్మిగ్రెట్ కేటగిరి కిందికి ఇచ్చే ఎల్-1 వీసా రుసుం ప్రస్తుతం 460 డాలర్లు ఉంది. అయితే ఏప్రిల్ 1 నుంచి ఈ వీసా రుసుం 1385 డాలర్లకు పెంచారు. బదిలీ అయ్యే ఉద్యోగులకు కోసం ఈ వీసా మంజూరు చేస్తారు.

అమెరికాలో భారీగా పెట్టుబడులు పెట్టే  వ్యాపారుల ఫ్యామీలకు మంజూరు చేసే వీసా ఈబీ-5. ఈ వీసా రుసుంలు ప్రస్తతం 3,675 డాలర్లు ఉన్నాయి. ఈ ఫీజులను 11,160 డాలర్లకు పెంచారని తెలుస్తోంది. యూఎస్ లో కనీసం 5 లక్షల డాలర్ల పెట్టుబడి పెట్టే వారి ఫ్యామిలీస్ కు ఈ వీసాలు మంజూరు చేస్తారు.

Tags

Related News

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

Big Stories

Advertisement
×