E-Paper
Advertisement

US Visa Fees Hike: అమెరికా వెళ్లేవారికి షాక్.. వీసా ఫీజులు పెంపు.. ఏప్రిల్ 1 నుంచి అమలు..

US Visa Fees Hike: అమెరికా వెళ్లేవారికి షాక్.. వీసా ఫీజులు పెంపు.. ఏప్రిల్ 1 నుంచి అమలు..
Advertisement
US Visa Fees Hike
US Visa Fees Hike

America Visa Fees Hike(Live tv news telugu): అమెరికాకు వచ్చేవారికి ఆ దేశం షాకిచ్చింది. వీసా ఫీజులు భారీగా పెంచేసింది. 3 రెట్లు పెరిగిన ఈ ఫీజులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. హెచ్-1బీ, ఎల్-1, ఈబీ-5 వీసాల ఫీజులు భారీగా పెరగనున్నాయి.

యూఎస్ వెళ్లే ఇండియన్స్ హెచ్-1బీ, ఎల్-1, ఈబీ-5 వీసాలకు అప్లై చేస్తారు. గత 8 ఏళ్లుగా వీసా ఫీజులు పెంచలేదు. 2016లో చివరిసారిగా వీసా ఫీజులు పెరిగాయి. కొత్త వీసా ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమమల్లోకి వస్తాయని యునెటెడ్ స్టేట్స్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించింది.

Advertisement

హెచ్ -1బీ వీసాకు దరఖాస్తు కోసం ఫారమ్ I-129 ను తీసుకోవాలి. ఈ ఫారమ్ రుసుం 460 డాలర్ల నుంచి 780 డాలర్లకు పెంచారు. అంటే అక్షరాల రూ.38 వేల నుంచి రూ.64 వేలకు రుసుం పెరుగుతుంది. హెచ్-1బీ రిజిస్ట్రేషన్ రుసుం 10 డాలర్ల నుంచి 215 డాలర్లకు పెంచారు.

Also Read: ఖరీదైన వాచ్ పెట్టుకుని దర్శనమిచ్చిన పెరూ అధ్యక్షురాలు.. ఐటీ సోదాలు

Advertisement

నాన్ ఇమ్మిగ్రెట్ కేటగిరి కిందికి ఇచ్చే ఎల్-1 వీసా రుసుం ప్రస్తుతం 460 డాలర్లు ఉంది. అయితే ఏప్రిల్ 1 నుంచి ఈ వీసా రుసుం 1385 డాలర్లకు పెంచారు. బదిలీ అయ్యే ఉద్యోగులకు కోసం ఈ వీసా మంజూరు చేస్తారు.

అమెరికాలో భారీగా పెట్టుబడులు పెట్టే  వ్యాపారుల ఫ్యామీలకు మంజూరు చేసే వీసా ఈబీ-5. ఈ వీసా రుసుంలు ప్రస్తతం 3,675 డాలర్లు ఉన్నాయి. ఈ ఫీజులను 11,160 డాలర్లకు పెంచారని తెలుస్తోంది. యూఎస్ లో కనీసం 5 లక్షల డాలర్ల పెట్టుబడి పెట్టే వారి ఫ్యామిలీస్ కు ఈ వీసాలు మంజూరు చేస్తారు.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×