E-Paper
Advertisement

Akhanda 2 :కోర్టు ఉత్తర్వులంటే లెక్క లేదా… అఖండ 2 మూవీపై హైకోర్టు సీరియస్

Akhanda 2 :కోర్టు ఉత్తర్వులంటే లెక్క లేదా… అఖండ 2 మూవీపై హైకోర్టు సీరియస్
Advertisement

Akhanda 2: అఖండ 2 సినిమా ఎన్నో అవంతరాలను దాటుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమస్య తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల సమయంలో తెలంగాణ హైకోర్టులో సినిమా టికెట్ల ధరలపై న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం అనుమతి తెలిపిన విధంగా ఈ సినిమా టికెట్ల ధరలు పెంచకూడదని అలాగే ప్రత్యేక షోలను ప్రదర్శించకూడదు అంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా కోర్టు ఉత్తర్వులు వచ్చినప్పటికీ లెక్కచేయకుండా ఈ సినిమా ప్రీమియర్లు ప్రసారమయ్యాయి .అదే విధంగా పెంచిన టికెట్ ధరలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో హైకోర్టు సీరియస్ అయ్యారు.

కోర్టు ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదా?

ఈ నేపథ్యంలోనే కోర్టు ఉత్తర్వులు అంటే లెక్క లేదా ఆదేశాలు ఇచ్చినా కూడా ఎందుకు టికెట్లను ఆన్లైన్లో విక్రయిస్తున్నారు అంటూ బుక్ మై షోకు ప్రశ్నలు వేశారు. అయితే కోర్టు ఉత్తర్వులు అందేలోపే ప్రేక్షకుల్లో టికెట్లు కొనుగోలు చేశారని బుక్ మై షో తమ సమాధానాన్ని వెల్లడించారు. కోర్టు ఉత్తర్వులు వచ్చినప్పటికీ ప్రస్తుతం కూడా పెంచిన రేట్ల తోనే టికెట్లను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకువచ్చారా లేదా అంటూ కోర్టు ప్రశ్నించారు అలాగే కోర్టు ఉత్తర్వులు వచ్చినప్పటికీ పాటించని నేపథ్యంలో మీపై ఎందుకు కంటెంప్ట్ యాక్షన్ తీసుకోకూడదో చెప్పాలని హైకోర్టు ప్రశ్నలు వేశారు.

పెంచిన ధరలకు మూడు రోజుల అనుమతి..

Advertisement

ఇక ఈ విచారణ మధ్యాహ్నానికి వాయిదా పడింది మరి తదుపరి విచారణలో ఏ విధమైనటువంటి తీర్పు వెల్లడిస్తుందో తెలియాల్సి ఉంది. ఇలా అఖండ సినిమా టికెట్ల రేట్ల విషయంలో తెలంగాణ హైకోర్టు కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పాలి. ఈ సినిమా టికెట్ల ధరలను తెలంగాణ ప్రభుత్వం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు .ప్రీమియర్లకు 600 రూపాయలు చొప్పున పెంచగా 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మూడు రోజుల పాటు పెంచిన టికెట్ల ధరలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.

థియేటర్లలో అఖండ తాండవం..

Advertisement

తెలంగాణలో ఈ సినిమాకు సింగిల్ స్క్రీన్ తియేటర్లకు 50 రూపాయలు మల్టీప్లెక్స్ థియేటర్లకు వంద రూపాయలు చొప్పున పెంచారు. ఈ పెంచిన టికెట్ల ధరలు వచ్చిన లాభాలలో 20 శాతం కార్మికుల సంక్షేమానికి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం చిత్ర బృందాన్ని కోరారు. ఇలా ప్రభుత్వం టికెట్ల ధరలకు అనుమతి లభించినప్పటికీ ఈ ధరలపై కోర్టులో పిటిషన్ వేయడంతో కోర్టు మాత్రం టికెట్ ధరలు పెంచడానికి వీలు లేదంటూ ఉత్తర్వులను జారీ చేశారు. ఇక ఈ సినిమా ప్రస్తుతం ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. సినిమా విడుదల ఆలస్యం అయినా ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా సినిమా ఉన్న నేపథ్యంలో బాలయ్య అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Divvela Madhuri – Srinivas: బర్త్ డే రోజు అలిగిన మాధురి లైవ్ లో దువ్వాడ శ్రీను ఏం చేశాడో చూడండి

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×