E-Paper
Advertisement

Up 12 killed: కాస్గంజ్ లో ఘోర ప్రమాదం.. 15 మంది భక్తుల మృతి..

Up 12 killed: కాస్గంజ్ లో ఘోర ప్రమాదం..  15 మంది భక్తుల మృతి..
Advertisement

 

12 killed as tractor-trolley hits jeep in MP

UP Road Accident: మాఘ పూర్ణిమ సందర్భంగా గంగానదిలో పుణ్యస్నానం ఆచరించేందుకు వెళ్తున్న భక్తులు ప్రమాదంలో చిక్కుకున్నారు. వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ట్రాలీ అదుపు తప్పి చెరువులో పడటంతో 15 మంది మృత్యువాత పడ్డారు.
ఈ ఘటనలపై ఆలిఘడ్ ఐజీ షలబ్ స్పందించారు. ఘటనలో 15మంది మరణించినట్లు ధృవీకరించారు. మృతుల్లో 8 మంది చిన్నారులు, ఏడుగురు మహిళలు ఉన్నట్లు స్పష్టం చేశారు. రోడ్డు మీద ఉన్న కారును ఢీకొట్టకుండా ఉండేందుకు ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ ను పక్కకి జరిపినట్లు చెప్పారు.
దీంతో ఆ వాహనం ఆ పక్కనే ఉన్న చెరువులో పడిపోయినట్లు ఆయన స్పష్టం చేశారు.
ఘటనా స్థలంలో స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అదే సమయంలో పోలీసులు కూడా అక్కడికి చేరుకుని , పరిస్థతిని సమీక్షించారు. చెరువులో దిగిన స్థానికులు మానవహారాన్ని ఏర్పాటు చేసి క్షతగాత్రులు, మృతి దేహాలను బయటకు తీశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
విషయం తెలుకుకున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఆదేశించారు.
Tags

Related News

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×