BigTV English

Up 12 killed: కాస్గంజ్ లో ఘోర ప్రమాదం.. 15 మంది భక్తుల మృతి..

Up 12 killed: కాస్గంజ్ లో ఘోర ప్రమాదం..  15 మంది భక్తుల మృతి..

 


12 killed as tractor-trolley hits jeep in MP

UP Road Accident: మాఘ పూర్ణిమ సందర్భంగా గంగానదిలో పుణ్యస్నానం ఆచరించేందుకు వెళ్తున్న భక్తులు ప్రమాదంలో చిక్కుకున్నారు. వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ట్రాలీ అదుపు తప్పి చెరువులో పడటంతో 15 మంది మృత్యువాత పడ్డారు.
ఈ ఘటనలపై ఆలిఘడ్ ఐజీ షలబ్ స్పందించారు. ఘటనలో 15మంది మరణించినట్లు ధృవీకరించారు. మృతుల్లో 8 మంది చిన్నారులు, ఏడుగురు మహిళలు ఉన్నట్లు స్పష్టం చేశారు. రోడ్డు మీద ఉన్న కారును ఢీకొట్టకుండా ఉండేందుకు ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ ను పక్కకి జరిపినట్లు చెప్పారు.
దీంతో ఆ వాహనం ఆ పక్కనే ఉన్న చెరువులో పడిపోయినట్లు ఆయన స్పష్టం చేశారు.
ఘటనా స్థలంలో స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అదే సమయంలో పోలీసులు కూడా అక్కడికి చేరుకుని , పరిస్థతిని సమీక్షించారు. చెరువులో దిగిన స్థానికులు మానవహారాన్ని ఏర్పాటు చేసి క్షతగాత్రులు, మృతి దేహాలను బయటకు తీశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
విషయం తెలుకుకున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఆదేశించారు.


Tags

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×